Home » America
అమెరికా దృష్టి తమపై పడేలా లాబీయింగ్ చేయించుకునేందుకు పాక్ ఏకంగా 5 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ సర్కారు కటాక్షం కోసం పాక్ ఏకంగా ఆరు సంస్థలతో అగ్రిమెంట్స్ కుదుర్చుకుందట. ఫలితంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్తో సమావేశం కాగలిగారట.
అమెరికాలో నిపుణులైన టెక్నీషియన్ల కొరత ఉందని ఫోర్డ్ సంస్థ సీఈఓ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, తాము 5 వేల ఉద్యోగాల భర్తీ చేయలేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు.
43 రోజుల పాటు సుధీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్కు అమెరికా ముగింపు పలికింది. వైట్హౌస్ ప్రభుత్వ షట్డౌన్ను ముగించే ఫండింగ్ బిల్కు ఆమోదం తెలిపింది.
వర్క్ ఫ్రం హోం పద్దతిలో పనిచేయడం ఉద్యోగుల మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలిపే సందర్భమిది. ఇక నుంచి ఆఫీస్ కు వచ్చి పనిచేయండి లేదంటే బై అవుట్ ఆఫర్ అందుకుని వెళ్లిపోండి అని కంపెనీ ప్రకటించిందో లేదో.. ఏకంగా ఆరు వందల మంది ఉద్యోగులు..
అక్టోబర్ నెలలో అమెరికా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాయని ఓ ఔట్ప్లేస్మెంట్ సర్వీసెస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. 1.5 లక్షల పైచిలుకు మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని పేర్కొంది.
అమెరికా పౌరసత్వం ఉన్న ఓ భారత సంతతి వ్యక్తిని వలసల శాఖ అధికారులు అతడి ఇమిగ్రేషన్ స్టేటస్ గురించి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిన వైనం తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఘటనను రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఖండించింది.
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆడవేషంలో దొంగతనానికి పాల్పడ్డాడు. పొరిగింటి బయట ఉండే కొరియర్ పార్సిల్స్ను ఎత్తుకెళ్లిపోయాడు. సీసీటీవీ కెమెరాల కారణంగా అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ఇండియాకు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ ఇద్దరు విదేశాల్లో అరెస్ట్ అయ్యారు. ఒకరు జార్జియాలో అరెస్ట్ కాగా.. మరొకరు అమెరికాలో అరెస్ట్ అయ్యారు. సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు త్వరలో వీరిని ఇండియాకు తీసుకురానున్నారు.
అమెరికా వీసాల జారీలో ఇప్పటికే పలు కఠిన నిబందనలు తీసుకొచ్చిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. . ఇప్పుడు అధిగమించలేని మరో మెలిక పెట్టారు. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు ఉంటే..
వీసా నిబంధనలను అమెరికా సర్కారు మరింత కఠినతరం చేసింది. ఇకపై లబ్ధిదారుల అనారోగ్యాల కారణంగా అమెరికా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనుకుంటే వారికి వీసాను తిరస్కరించొచ్చని ఎంబసీ, కాన్సులార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.