Home » America
భారత్, బ్రెజిల్ దేశాలు అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయొద్దని అమెరికా కామర్స్ మంత్రి అన్నారు. ఓ ఇంటర్య్వూ సందర్భంగా భారత్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు జరిగాయి. కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు దిగాడు. కాల్పులు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో మరో షాకింగ్ ప్రకటన చేశారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు.
అమెరికా, పాకిస్తాన్ రోజురోజుకూ మరింత చేరువవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో బేటీ అయ్యారు. వైట్హౌస్లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది.
భారత్పై ట్రంప్ విధించిన ఆంక్షలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని నాటో చీఫ్ మార్క్ రట్ అన్నారు. ఉక్రెయిన్పై ప్రణాళికల గురించి వివరించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారని తెలిపారు.
అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100 శాతం టారిఫ్ విధించబోతున్నట్టు ప్రకటించారు. మెడిసిన్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
కశ్మీర్ విషయంలో ట్రంప్కు ఎలాంటి ఆసక్తి లేదని శ్వేత సౌధం అధికారి ఒకరు తెలిపారు. అయితే, వివాదం పరిష్కారం కోసం సాయం కోరితే మాత్రం ఆయన తను చేయగలిగింది చేస్తారని పేర్కొన్నారు.
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. డల్లాస్ నగరంలోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయం వద్ద ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల, అమెరికాలోని చార్లెట్లో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలను పర్యవేక్షించి, నిర్వహించడానికి తిరుపతి నుండి..
ఈ ప్రాజెక్ట్కు సాన్ వాకిన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చింది. సాన్ వాకిన్ కౌంటీ 30 సంవత్సరాలకు గాను సంవత్సరానికి కేవలం ఒక డాలరు ఫీజుతో భవనాన్ని లీజుకు ఇస్తోంది.