• Home » Amaravati

Amaravati

రాళ్లు విసిరేకొద్దీ రాటుదేలుతా....!

రాళ్లు విసిరేకొద్దీ రాటుదేలుతా....!

‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్‌ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం

లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్‌లో ఆమోదం పొందే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్లును లోక్‌సభ బిజినెస్ జాబితాలో అధికారులు చేర్చారు.

LIVE: టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. ప్రత్యక్ష ప్రసారం

LIVE: టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. ప్రత్యక్ష ప్రసారం

టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..

పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ కలెక్టర్‌ షణ్మోహన్‌‌ను ఏపీఈడీబీ సీఈవోగా బదిలీ చేసింది.

11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాలేదు: దేవినేని ఉమామహేశ్వరరావు

11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాలేదు: దేవినేని ఉమామహేశ్వరరావు

అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయటం చారీత్రాత్మక నిర్ణయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నేరవేర్చిందని పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి: చంద్రబాబు

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎప్పుడూ కలిసే సాగాలి: చంద్రబాబు

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో పాత్రికేయుల నివాసాల కోసం భూమి కేటాయించేందుకు సానుకూలంగా పరిశీలిస్తామని భరోసానిచ్చారు.

తుంగభద్రలో మునిగి నలుగురి మృతి

తుంగభద్రలో మునిగి నలుగురి మృతి

ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మృతులంతా దాయాదులే చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

AP Assembly LIVE : ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

AP Assembly LIVE : ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూడండి..

అమరావతికి చట్టబద్ధత.. నేడు ఏపీ అసెంబ్లీలో చారిత్రక తీర్మానం..

అమరావతికి చట్టబద్ధత.. నేడు ఏపీ అసెంబ్లీలో చారిత్రక తీర్మానం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసన సభ ప్రత్యేకంగా సమావేశమవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి