Home » Amaravati
రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్టాత్మకమైన 'సిగ్నేచర్ బ్రిడ్జ్' నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లను ఆహ్వానించింది.
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ 2025 నిర్వహణపై విషప్రచారం మానుకోకుంటే ఉపాధ్యాయులంతా కదిలి సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు.
424 గిరిజన గ్రామాలు... 30 వేల 870 కుటుంబాలు... 71 వేల 870 ఎకరాల్లో విస్తరించిన తోటలు... దాదాపు రూ.250 కోట్లకు పైగా వార్షిక ఆదాయం... ఇదంతా ఏదో భారీ పరిశ్రమ సృష్టించిన సంపద కాదు.
ఏపీలోని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సెల్ఫోన్ నెట్వర్క్ను విస్తరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వందలాది సెల్ఫోన్ టవర్లను ఏర్పాటు చేసి 100 శాతం సిగ్నల్ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది..
వీధి కుక్కల బెడద నివారణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) విష్ణుతేజ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో సీఎస్ జి.సాయిప్రసాద్ అఫిడవిట్ దాఖలు చేశారని నివేదించారు.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ-పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావును పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీచేసింది.
దురుసు స్వభావానికి పెట్టింది పేరైన సీఎంవోలోని సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మరోసారి తన విశ్వరూపం చూపారు. గతంలో గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ను నీచ పదజాలంతో దూషించి, ఏకంగా షూను బహుమతిగా పంపిన ఘటనను మరవక ముందే, తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో సాక్షాత్తూ తన సహచర ఐఏఎస్ అధికారిపైనే దూషణల పర్వానికి దిగారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. ఏకంగా 22 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.