• Home » Amaravati

Amaravati

ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

వారి చొరవతోనే అమరావతి అజరామరం: రాజధాని రైతులు

వారి చొరవతోనే అమరావతి అజరామరం: రాజధాని రైతులు

ఏపీ హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్వంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతిని కాపాడిన ప్రాణదాతగా నాటి మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్‌కు పువ్వులు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు రాజధాని రైతులు.

భక్తులకు ఉపశమనం కోసం....

భక్తులకు ఉపశమనం కోసం....

తిరుమలలోనూ వేసవి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.రోజురోజుకూ ఉష్టోగ్రతలు పెరుగుతున్న క్రమంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.

జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్

జగన్ రెడ్డి.. జీరో రెడ్డిగా మిగలడం ఖాయం: ఎంపీ కేశినేని శివనాథ్

ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే.. అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని జగన్‌పై ఎంపీ కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల‌ పేరుతో రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.

'నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు': సీఎం చంద్రబాబు

'నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు': సీఎం చంద్రబాబు

'మా రాజధాని అనే చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపినందుకు, నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను': సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్.. ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు: పవన్ కళ్యాణ్

'అమరావతి - ఆంధ్రప్రదేశ్ రాజధాని' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు డిప్యూటీ సిఎం‌ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అధికారికంగా గుర్తింపు పొందిన రోజుగా ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

'మావిగన్' వెనక మాజీ మంత్రి.. బొక్కబోర్లా పడ్డ వైసీపీ..

'మావిగన్' వెనక మాజీ మంత్రి.. బొక్కబోర్లా పడ్డ వైసీపీ..

సలహా ఇచ్చే వారు చాలా చెబుతారు. కానీ అది ఆచరణ సాధ్యమా, కాదా అని తేల్చుకోవాల్సింది.. వాటిని అమలు చేసేవాడే. కానీ..

టెర్రర్ లింక్స్ కేసు.. కేసులో బలం లేదన్న నిందితుల తరఫు న్యాయవాది..

టెర్రర్ లింక్స్ కేసు.. కేసులో బలం లేదన్న నిందితుల తరఫు న్యాయవాది..

ఉగ్రవాద సంస్థలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ ఈ రోజు (ఆదివారం)తో ముగుస్తుంది. ఐదవ రోజు కస్టడీలో భాగంగా ఏటీఎస్, ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ అధికారులు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఐదుగురిని విచారిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి