• Home » Amaravati

Amaravati

జగన్‌ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు

జగన్‌ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు

శ్రీహరి, గిరీశ్‌ల పిటిషన్‌లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇద్దరి అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. అరెస్టు చేస్తారనేందుకు ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.

టమోటా కిలో రూ.20

టమోటా కిలో రూ.20

అనంతపురం జిల్లాలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో టమోటా గరిష్ఠంగా రూ.20తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు ఇన్‌చార్జ్‌ కార్యదర్శి రూప్‌కుమార్‌ తెలిపారు.

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం..

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.

  తగ్గిన మామిడి ధరలు

తగ్గిన మామిడి ధరలు

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి మామిడి ఎగుమతులు పదిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి.

సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు

సీఎం చంద్రబాబు పుట్టినరోజు.. ఉద్దండరాయునిపాలెంలో ప్రత్యేక వేడుకలు

అమరావతి శంకుస్థాపన స్థలం ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదం, రుద్రం పఠనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 76 కదంబ మొక్కలను నాటారు.

ఆ సమయంలో నేను ఉండటం గొప్ప భావోద్వేగ సందర్భం: నారా లోకేశ్

ఆ సమయంలో నేను ఉండటం గొప్ప భావోద్వేగ సందర్భం: నారా లోకేశ్

అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే చిన్నారికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను మంత్రి నారా లోకేశ్‌ సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రేరణ పొందిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ

స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ

ప్రపంచంలోని ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు.

పరిటాల రవీంద్రను మరువలేం..

పరిటాల రవీంద్రను మరువలేం..

పరిటాల రవీంద్ర వంటి నాయకుడిని ఎప్పటికీ మరువలేమని సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో ప్రస్తావించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించండి: మంత్రి లోకేశ్‌

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించండి: మంత్రి లోకేశ్‌

పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి