• Home » Amaravati

Amaravati

పవన్ కీలక నిర్ణయం.. ఈ సారి గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పవన్ కీలక నిర్ణయం.. ఈ సారి గిరిజనులతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

గ్యాస్ కొరత ఎఫెక్ట్.. మంత్రి పయ్యావులతో అసోసియేషన్ భేటీ..

గ్యాస్ కొరత ఎఫెక్ట్.. మంత్రి పయ్యావులతో అసోసియేషన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న వంటగ్యాస్ కొరత నేపథ్యంలో విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి పలు అంశాలు విన్నవించారు. పనివేళలు తగ్గించాలని, ప్రతి సోమవారం హోటళ్లకు సెలవు దినంగా ప్రకటిస్తే గ్యాస్ పొదుపునకు అవకాశం ఉంటుందని సూచించారు.

 టీటీడీ చైర్మన్‌ కనబడడం లేదు

టీటీడీ చైర్మన్‌ కనబడడం లేదు

వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

350 ఎలక్ట్రిక్‌ బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌

350 ఎలక్ట్రిక్‌ బస్సులకు గ్రీన్‌సిగ్నల్‌

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350ఎలక్ట్రిక్‌ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌గా AVSSN రాజు

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌గా AVSSN రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చైర్మన్‌తో పాటు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం..

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం..

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయానికి వెళ్లే మార్గం సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు.

అంగన్ వాడీలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి భేటీ

అంగన్ వాడీలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి భేటీ

అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు పెట్టిన 10 డిమాండ్లలో 9 నెరవేర్చిందని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు.

మళ్లీ అదే చోట కారు బోల్తా

మళ్లీ అదే చోట కారు బోల్తా

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే అదే ప్రదేశంలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది.

దైవభక్తి చాటుతూ..

దైవభక్తి చాటుతూ..

దైవభక్తి చాటుతూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 15 వేల కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేపట్టాడు. అహ్మద్‌నగర్‌కు చెందిన సంజయ్‌కారత్‌ దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని 2024 నవంబరు 1న సైకిల్‌పై బయలుదేరాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి