Home » Akhilesh Yadav
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.
దీపోత్సవ్ సెలబ్రేషన్స్ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అఖిలేష్ యాదవ్ నిలదీశారు. దీపావళి పండుగను క్రిస్మస్ పండుగతో పోల్చి వాళ్ల నుంచి నేర్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు.
రాంపూర్ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసునని, తప్పుడు విధానాలు, ఓట్ ఫ్రాడ్తో రాంపూర్ ఎన్నికలను కైవసం చేసుకున్నారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మిరాపూర్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని ఆయన ఆరోపించారు.
పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు కూడా రాజకీయ పాఠాలు నేర్పుతున్న విచిత్రమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్లో నెలకొంది. అక్కడ ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్కు బదులుగా.. ఏ ఫర్ అఖిలేష్, డీ ఫర్ డింపుల్, ఎం ఫర్ ములాయం సింగ్ యాదవ్ అంటూ పాఠాలు చెబుతున్నారు.
నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు.
పహల్గాం దాడి సందర్భంలో బాధిత మహిళలు అనుసరించాల్సిన తీరుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు ఎంపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.
ఫోటోలో అంబేడ్కర్ సగం తల, భుజాలు కనిపిస్తుండగా, దానిని కలుపుతూ తక్కిన సగం ఫోటోలో ఇదే తరహా అఖిలేష్ కటౌట్ ఉంది. దీంతో అఖిలేష్ యాదవ్పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉచిత రేషన్ అందుకుంటున్న వారి తలసరి ఆదాయం ఎంతో ఉందో తెలుసుకుంటే అది అర్థమవుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
మహాకుంభ్ను పదేపదే తలుచుకోవడం మంచి విషయమేనని, అయితే మహాకుంభ్ నిర్వహణకు భారత ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చిందనేది ప్రధాన ప్రశ్న అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
వారానికి 90 గంటల పనిపై టెక్ ఇండస్ట్రీతో పాటు సినీ పరిశ్రమలోనూ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తాజాగా రాజకీయరంగం నుంచి తొలి స్పందన వచ్చింది. దీనిపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ బహిరంగంగా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.