Home » Air india
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం దగ్గరపడుతున్న తరుణంలో అయోధ్య నుంచి కోల్కతా, బెంగళూరును కలుపుతూ ప్రయాణించే తొలి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లయిట్ ను కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జెండా ఊపి ప్రారంభించారు.
శ్రేయత్ గార్గ్ . ఇటీవల భర్త, పిల్లలతో కలిసి టొరంటోకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారు. నలుగురి టికెట్ల కోసం రూ.4.5 లక్షలు ఖర్చు చేశారు. విమానంలో సౌకర్యాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్(Israel) లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన టెల్ అవివ్ కు అక్టోబర్ 14 వరకు విమానాల(Flights) రాకపోకల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా తాజాగా రద్దు తేదీని పొడగించింది.
ప్రముఖ దేశీయ విమానయానా సంస్థ ఎయిరిండియా (Air India) యూరోప్లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది.
ఎయిర్ ఇండియా(Air India) విమానం అనగానే ఇన్నాళ్లు మనకో రూపం కనిపిస్తుండేది. ఇకపై ఆ రూపాన్ని మర్చిపోవాల్సిందే. ఎందుకనుకుంటున్నారు? ఎయిర్ ఇండియా డిజైన్ ని పూర్తిగా మార్చేశారండీ. దానికి సంబంధించిన నయా లుక్ ఫొటోలను లోగో(Logo)ను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా(Air Inida) విమానంలో ఓ వ్యక్తి అత్యుత్సాహంతో ప్రయాణికులు(Passengers) అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ వ్యక్తి తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతూ.. ప్రశ్నించిన విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
దేశం నుంచి వివిధ ప్రాంతాల మధ్య సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా(Air India) తాజాగా మరో రెండు ఏరియాల మధ్య నాన్ స్టాప్ సర్వీస్(Non Stop Service) ను పరిచయం చేయనుంది. ఎయిర్ లైన్ అధికారిక ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 23 నుంచి కోల్కతా(Kolkata) నుంచి బ్యాంకాక్(Bankok) మధ్య నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసును ఎయిర్ ఇండియా నడపనుంది.
ఒమాన్, భారత్ మధ్య రాకపోకలు కొనసాగించేవారికి ఒమాన్ ఎయిర్ (Oman Air) గుడ్న్యూస్ చెప్పింది. భారత్లోని తిరువనంతపురం (Thiruvananthapuram) కు డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది.
భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సెప్టెంబర్ 13న వైమానిక దళానికి 56 C-295 రవాణా విమానాలలో మొదటి దాన్ని అందించింది. రూ.21 వేల 935 కోట్ల ప్రాజెక్టు డీల్ లో భాగంగా దీనిని ఎయిర్ ఫోర్స్ కి అందించినట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బాంబు ఉందంటూ సంస్థకు బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే దిల్లీ సర్వీసులో బాంబు అంటూ ఫేక్ కాల్ వచ్చింది.