Home » Air india
అహ్మదాబాద్లో ఈ ఏడాది జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో నలుగురు ప్రయాణికుల కుటుంబ సభ్యులు తాజాగా అమెరికాలో బోయింగ్, హనీవెల్ సంస్థలపై దావా వేశారు.
బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ ఒకరు. కాగా, ఈ దుర్ఘటనపై తిరిగి దర్యాప్తు జరిపించాలని కెప్టెన్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ డిమాండ్ చేశారు.
రన్ వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ పక్షి బలంగా విమానాన్ని ఢీ కొట్టింది. పక్షి ఢీకొనటంతో పైలట్ సడన్ ఎయిర్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడు.
పెద్దవాళ్లు సౌకర్యంగా, చౌకగా ప్రయాణం చేయడానికి ఎయిర్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో కూడా స్పెషల్ డిస్కౌంట్లు, అదనపు లగేజ్ అలవెన్స్ వంటి సదుపాయాలు పొందవచ్చు.
ఎయిరిండియా విమానయాన సంస్థ 60 ఏళ్లు పైబడిన(సీనియర్ సిటిజన్లు)వారికి టికెట్ ధరపై రాయితీ ప్రకటించింది...
Air India Flight: మెయిన్టెనెన్స్ సమస్య కారణంగా ఎయిర్ ఇండియాకు చెందిన మిలన్ టు ఢిల్లీ విమానం రద్దయింది. ఎయిర్ ఇండియా అధికారులు ప్రయాణం మొదలవ్వాల్సిన చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Air India Express: విమానంలో ఎలాంటి సమస్య కనిపించలేదు. కొంత సమయం తర్వాత ఆ విమానం గ్వాలియర్ నుంచి బెంగళూరు బయలు దేరింది. అక్కడ ఎలాంటి ఇబ్బందిలేకుండా సేఫ్గా ల్యాండ్ అయింది.
తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక సమస్య కారణంగా చెన్నైలో అత్యవసరంగా దించిన ఘటనలో...
రెండు ఎయిరిండియా విమానాలు సోమవారం ఒకేరోజు సాంకేతిక సమస్యతో ప్రయాణికులను ఇక్కట్లకు గురిచేసింది.
Air India Flight: విమానంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. 164 మంది ప్రయాణికుల్లో కొంతమందికి డయాబెటిస్, ఇతర వ్యాధులు ఉన్నాయని.. వారికి ఆహారం, నీరు ఇవ్వాలని ఆయన విమాన సిబ్బందిని ఆదేశించారు.