• Home » Adoni

Adoni

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి సూచించారు.

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది.

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు రూ. 7వేల కోట్లు విడుదలకు ఆమోదం తెలపడంపై ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ ఆదోని తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి జి బజారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

పేదల భూముల్లోకి వస్తే ఊరుకోను

పేదల భూముల్లోకి వస్తే ఊరుకోను

పేదల భూముల జోలికి వస్తే ఊరుకోనని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కబ్జాదారులకు హెచ్చరించారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. కార్మికుడు మృతి

కర్నూలు జిల్లాలో ప్రమాదం.. కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పనులు చేస్తుండగా ప్రమాదవశత్తూ భారీ రాతిబండ ఎగిరి పడటంతో రాజమాల్ అనే కార్మికుడు అక్కడిక్కడే మృతిచెందాడు.

ఆదోనికి జిల్లాగా ప్రకటించాలి

ఆదోనికి జిల్లాగా ప్రకటించాలి

పశ్చిమ ప్రాంతాలు అభివృద్ది చేందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

‘ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలి’

‘ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలి’

కర్నూలు జిల్లాలో కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని కుర్ణి కార్పోరేషన్‌ చైర్మన్‌ కామర్తి మిన్నప్ప ప్రభుత్వాన్ని కోరారు.

AP NEWS: ఏపీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

AP NEWS: ఏపీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఆదోనీలో అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఆదోనీలో శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి