• Home » Adoni

Adoni

ఆదోనిలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

ఆదోనిలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు

కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం పాండవగల్లు కొండల్లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎమ్మెల్యే పార్థసారథి కోరారు.

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో

ఆదోని చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కందతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫొటో దిగి వారి కోరికను తీర్చారు. ‘లోకేశ్ సర్ మిమ్మల్ని కలవాలి, మీతో ఫొటో దిగాలని ఉంది’ అంటూ ఆదోని చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.

పంటల బీమా గడువు పొడిగించాలి

పంటల బీమా గడువు పొడిగించాలి

పత్తి, వేరుశనగ, టమోటా వంటి ప్రధాన పంటలకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం విధించిన గడువు చాలా తక్కువగా ఉందని, దానిని ఈనెల 31వ తేదీ వరకు పొడిగించాలంటూ రైతులు కోరారు.

వినాయక ఉత్సవాలను ఘనంగా చేసుకుందాం

వినాయక ఉత్సవాలను ఘనంగా చేసుకుందాం

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకోవాలని ఉత్సవ సమితి నాయకులు తీర్మానం చేశారు.

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సబ్సిడీ ఆధారిత రుణ పథకాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆదోని ఎమ్మెల్యే పీవీ పార్థసారథి సూచించారు.

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌

ఆదోనిలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది.

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

కార్యకర్తలే పార్టీకి పునాది: ఎమ్మెల్యే

బీజేపీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన పునాది అని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి అన్నారు.

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ముఖ్యమంత్రికి ఏపీఎన్‌జీవోస్‌ కృతజ్ఞతలు

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు రూ. 7వేల కోట్లు విడుదలకు ఆమోదం తెలపడంపై ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ ఆదోని తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి జి బజారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

పేదల భూముల్లోకి వస్తే ఊరుకోను

పేదల భూముల్లోకి వస్తే ఊరుకోను

పేదల భూముల జోలికి వస్తే ఊరుకోనని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి కబ్జాదారులకు హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి