Home » Accident
కొన్ని కోతులు ఇంటి పైకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురుగా పడేయడంతో పాటూ వైర్లను పీకిపడేస్తుంటాయి. దీంతో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని తరిమేందుకు వచ్చాడు. కర్రతో వెంటపడడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
కొందరు బైకర్లు లడఖ్ కొండల్లో రైడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండల్లో సడన్గా వరద నీరు పొంగుకొచ్చింది. అయినా ఓ వ్యక్తి నదిని దాటేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏమైందో చూడండి..
అఫ్గానిస్థాన్లోని హెరాత్ ప్రావిన్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 79 మంది సజీవ దహనమయ్యారు.
భారీ వర్షాల కారణంగా అనేక మంది వివిధ రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. మ్యాన్హోల్స్లో పడి కొందరు, విద్యుత్ లైన్లు తెగి పడి మరికొందరు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. తాజాగా, తెలంగాణలోని సూర్యాపేటలో ఘోరం జరిగింది.
మండలంలోని సిద్ధనగారిపల్లి సమీపంలో మంగళవారం రాత్రి ఆటో బోల్తాపడి పీసీరేవు గ్రామానికి చెందిన విద్యార్థి నందకిషోర్(14) మృతి చెందినట్లు ముదిగుబ్బ పోలీసులు తెలిపారు. సెల్ఫోన్ రిపేరీ కోసం నందకిషోర్ మరికొందరితో కలిసి ఆటోలో ముదిగుబ్బకు వచ్చాడు.
ఓ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో వాహనదారులు ఆగుతారు. వారిలో ఓ బైకర్ మందు వైపు ఆగి, సిగ్నల్ కోసం వేచి చూస్తుంటాడు. కాసేపు ఉంటే గ్రీన్ సిగ్నల్ పడుతుందనగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ పేపర్ మిల్లులో కొందర కార్మికులు పని చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు లోపల ఉన్న వేస్ట్ పేపర్ను మొత్తం ఒకచోటకు చేర్చుతున్నాడు. చెత్తాచెదారాన్ని మొత్తం కాలితో తోస్తూ ఓ చోటికి చేరుస్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ప్రమాద బీమా పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమే. ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో ఆసరానిస్తుంది. ఇందుకోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. రోజుకు రెండు రూపాయలు కడతే, పదిహేను లక్షలకు..
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దౌసా-మనోహర్పూర్ రోడ్డులో వ్యాను, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఉన్నత విద్య కోసం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది.