Home » Accident
ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.
వీరముత్తు భార్య కారు వెనక సీట్లో కూర్చుంది. విగ్నేష్ పక్కన వీరముత్తు కూర్చున్నాడు. కెవిన్ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది.
రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. దాని వెనుక ఇలా రాసి ఉంది. ‘వెనుక ఎవరూ ఢీకొనవద్దు.. నా వద్ద కర్ర ఉంది’.. అంటూ ఆ కారు యజమాని హెచ్చరిక సందేశాన్ని రాశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది..
ద్విచక్ర వాహనంపై అతివేగంతో వచ్చిన ఇద్దరు యువకులు.. అదుపు తప్పి తిరుపతిలోని గరుడ వారధిపై నుంచి పడి దుర్మరణం చెందారు.
రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో..
హిమాచల్ ప్రదేశ్లో ఘోరం జరిగింది. కొండ చరియలు ఒక ప్రయివేటు బస్సు మీద విరిగిపడి 15 మంది మరణించారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలు..
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఒక్క క్షణం తేడాతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆయన కారు జోగులాంబ గద్వాల సమీపంలో ప్రమాదానికి గురైంది.
నగరంలోని క్లాక్ టవర్ ఫ్రైఓవర్ వంతెనపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపోవనం ప్రాంతానికి చెందిన దూదేకుల మస్తాన్ వలి(32)దుర్మరణం చెందాడు.
క్రికెట్ మ్యాచ్ చూసి అర్ధరాత్రి బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలుకాగా ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
ట్రక్ నడుపుతున్న ఓ వ్యక్తి.. చాలా దూరం వరకూ సక్రమంగానే ఉన్నాడు. అయితే ఆ తర్వాత సడన్గా నిద్రలోకి జారుకున్నాడు. 2 నిముషాల తర్వాత చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..