Home » ACB
మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో 12 మంది నిందితులకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది.
గత వైసీపీ హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్గా పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు బయటపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆయా చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలు కొనుగోలు విషయంలో ఆయన అవకతవకలకు పాల్పిడినట్లు తేలింది.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే కేసులో కర్నూలు కార్మిక శాఖ జాయింట్ కమిషనరు (జేసీ) బాలు నాయక్ అరెస్ట్ అయ్యారు. రెండవ రోజు ఏసీబీ అధికారులు 11 చోట్ల సోదాలు జరిపారు.
లంచం డిమాండ్ చేసి నగదు తీసుకుంటుండగా ఓ రిజిస్ట్రార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లను వేర్వేరుగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏపీలోని లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ మరోసారి పొడిగించింది. ఈ నేపథ్యంలో నిందితులను జైలుకు తరలించే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్చల్ చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో మిథున్రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు లంచాలు తీసుకున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఓ ప్రైవేటు సర్వేయర్ వేర్వేరు ఘటనల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు.
మారుమూల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
ఒకే రోజు ఏసీబీ వలకు ఇద్దరు అధికారులు చిక్కారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్న జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీవో) భద్రునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ద్వారా పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు శనివారం డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటీషన్ వేశారు.