Home » ABN
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో సిట్ అధికారులకు తవ్వేకొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విపక్ష పార్టీలకు చెందిన నేతలను కేంద్రం కోరింది.
దేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతోంది. రెండు దశాబ్దాల కాలంలో టీఎఫ్ఆర్ గణనీయంగా తగ్గడంతో 2080 నాటికి భారత జనాభా స్థిరంగా ఉంటుందని ఐఏఎస్పీ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలోని ప్రాంతాలు కృష్ణాజిల్లాలో ఉన్న ప్పటికీ భౌగోళికంగా విజయవాడకు దగ్గరగా ఉన్నవే. జనసాంద్రతతో కిక్కిరిసిన విజయవాడ విస్తరణకు అవకాశం లేకపోవడంతో సమీప రూరల్ గ్రామాలు విజయవాడతో సమానంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నాయి. నిడమానూరు, పోరంకి.. ప్రస్తుతం కలిసిపోయేలా విస్తరణాభివృద్ధి జరుగుతోంది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలోని నిడమానూరు, పోరంకి ప్రాంతాల విస్తరణాభివృద్ధిపై ఆంధ్రజ్యోతి కథనం.
శీతాకాలం. చలి విపరీతంగా ఉంటుంది. ఈ కాలంలో కీళ్ల నొప్పులతోపాటు శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు వస్తాయి. అలాంటి వేళ.. సింపుల్ చిట్కాతో ఆ సమస్యను అదిగమించవచ్చు.
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం శనివారంతో ముగిసింది. నేటి నుంచి రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
అగ్రవర్ణాలకు చెందిన యువతలో చాలా మంది ఇప్పటికే చదువు పూర్తి చేశారు. వారు.. సులువుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
నల్గొండ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారు. ఇదే సమయంలో ఆమె నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయనను పోలీసులకు అప్పగించారు కిడ్నాపర్లు. అసలేం జరిగిందంటే...
ఎయిర్బస్ A320 మోడళ్లలో లోపాలు బయటపడ్డాయి. 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
భోజనం చేసిన వెంటనే చాలా మంది కుర్చీలో కూర్చొంటారు. మంచంపై నడుం వాల్చేస్తారు. అలా చేయడం కంటే.. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు.