Home » ABN
రాజస్థాన్లో భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. భివాడి జిల్లాలోని కురుక్షేత్ర-కరోలి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ స్పందించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ అంతర్జాతీయ సదస్సు సోమవారం ప్రారంభం కానుంది. దీనిపై ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్లు జరుగుతున్నాయి.
కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. మేయర్గా సీపీఐ, డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్లు దక్కించుకున్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కుర్చీ కొట్లాట కొనసాగుతోంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్గా మోగదాల పావని రమేష్ గౌడ్ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్వాగతం పలికారు.
ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక లాంఛనం కానుంది. అలాగే ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో ఓటుతో అధికార కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ మున్సిపాలిటీని దక్కించుకొంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంపు రాజకీయాలతో అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.