• Home » ABN

ABN

భూ యాజమాన్య హక్కులు ఆలయాలకే ఉండాలి: సీఎం రేవంత్

భూ యాజమాన్య హక్కులు ఆలయాలకే ఉండాలి: సీఎం రేవంత్

స్థలాలు ఎవరికి కేటాయించినప్పటికీ, ఆయా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం ఆలయాలకే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రైలు కోచ్‌ను చెత్తకుండీగా మార్చిన మహిళ.. వీడియో వైరల్

రైలు కోచ్‌ను చెత్తకుండీగా మార్చిన మహిళ.. వీడియో వైరల్

రైల్లో ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కోచ్‌లోనే చెత్త వేయడంతో పాటు సీటు పక్కనే చేతులు కడుక్కోవడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అనంతరం వారు భోగాపురం నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు.

అల్లూరి జిల్లాలో అమానుషం.. బాలికకు అట్లకాడతో వాతలు

అల్లూరి జిల్లాలో అమానుషం.. బాలికకు అట్లకాడతో వాతలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ చిన్నారిపై జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది. రూ.10 వేలు దొంగతనం చేసిందనే అనుమానంతో 8 ఏళ్ల బాలిక చేతులపై అట్లకాడతో వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

శ్రీశైలం ఆలయంలో  నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

శ్రీశైలం ఆలయంలో నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్‌సిటీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది.

‘జడ్జి ఏ ఆర్డర్ అయినా పాస్ చేసుకోమనండి’.. లాయర్ వ్యాఖ్యలు వైరల్

‘జడ్జి ఏ ఆర్డర్ అయినా పాస్ చేసుకోమనండి’.. లాయర్ వ్యాఖ్యలు వైరల్

ఆన్‌లైన్ కోర్టు విచారణల సందర్భంగా అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. వర్చువల్ హియరింగ్ జరుగుతున్న సమయంలో మైక్ ఆన్‌లో ఉందన్న విషయాన్ని గమనించకుండా ఓ గుజరాతీ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు కోర్టు లైవ్ స్ట్రీమింగ్‌లో వినిపించడంతో వివాదానికి దారితీసింది.

రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్..

రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్..

తెలంగాణ పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

చేతులు నరుకుతాం

చేతులు నరుకుతాం

సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో భారత్‌పై పాక్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి