Home » ABN
సుప్రీం కోర్టు మాజీ సీజేఐ తన అధికారిక వాహనాన్ని వదిలి సొంత వాహనంలో ఆయన నివాసానికి బయల్దేరారు. నిబంధనల ప్రకారమే ఆయన నూతన సీజేఐ కోసం ఈ సౌకర్యాలను వదిలేసి వెళ్లినట్టు సమాచారం.
ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి టేకాఫ్ అయిన విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్.
దేశంలో ఇటీవల మోదీ సర్కార్ అమల్లోకి తెచ్చిన నూతన కార్మిక చట్టాలతో ఉద్యోగి టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడనుందా? అయితే దీనికి కారణం ఏమిటి.?
పాక్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందారు. దీంతో అధికారులు అప్రమత్తమై పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు.
సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణా వాదాన్ని ప్రతిబింబిస్తాయన్న పాక్.. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టిసారించాలని హితవు పలికింది.
శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. ముందస్తుగా వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులు.. తాము మోసపోయామని తెలియడంతో అసలు విషయం బయటపడింది.
మొదటిసారి నిర్వహించిన అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ను భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో తెలుగమ్మాయి ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఇంతకీ ఎవరామె? ఆమె నేపథ్యం ఏంటంటే...
నేపాల్తో జరిగిన ఫైనల్స్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీసీ నేతల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బస్సు కండక్టర్ తనపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఒక మహిళ రచ్చ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతపురం నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సులో డోన్ వద్ద ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కారు.