• Home » ABN

ABN

రైల్వే స్టేషన్‌లో నకిలీ పాముతో యువకుడి హల్‌చల్.. వీడియో వైరల్

రైల్వే స్టేషన్‌లో నకిలీ పాముతో యువకుడి హల్‌చల్.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొంతమంది యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తూ వికృత చేష్టలు చేస్తున్నారు. ఓ యువకుడు పాము ప్రాంక్‌తో చేసిన హంగామాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఫోన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సూపర్ మ్యాన్’ ఫేమ్ వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం మరవక ముందే మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ.రాజేంద్రన్ కన్నుమూశారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడుతారు: ఎమ్మెల్యే తలసాని

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడుతారు: ఎమ్మెల్యే తలసాని

బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఆయన సోదాహరణగా వివరించారు.

ప్రయాణికుల సజీవ దహనం.. స్పందించిన డిప్యూటీ సీఎం, మంత్రులు

ప్రయాణికుల సజీవ దహనం.. స్పందించిన డిప్యూటీ సీఎం, మంత్రులు

మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, మంత్రులు స్పందించారు.

భవనంపై నుంచి దూకి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

భవనంపై నుంచి దూకి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి

ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి ఫార్మసి కాలేజ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విద్యార్థిని చికిత్స పొందుతూ మరణించింది.

భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. నేడు సీతారాముల 'ఎదుర్కోలు' ఉత్సవం!

భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. నేడు సీతారాముల 'ఎదుర్కోలు' ఉత్సవం!

దక్షిణ అయోధ్యగా పిలుచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

కామారెడ్డిలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు

కామారెడ్డిలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు

మద్యం మత్తులో ఒక వ్యక్తి కారును రాంగ్ రూట్‌లో నడిపి.. పలువురు గాయపడేందుకు కారణమయ్యాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.

నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి

నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి

కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి

చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన ఓ జాబ్‌మేళా కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత కష్టాన్ని నమ్ముకుని, స్వశక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి