• Home » ABN

ABN

బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య

బెంగళూరులో సిద్ధిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య

భర్త గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి కొన్ని నిమిషాలకే అతడి భార్య అపార్ట్‌మెంట్‌‌లోని 17వ అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

ఆ ప్రైవేట్ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో రూ.కోట్లలో కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు

విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు ఓ ప్రైవేట్ బ్యాంక్ శాఖలకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఖాతాలను సృష్టించి ఈ మోసాలకు పాల్పడ్డారు.

కల్తీసారా తాగొద్దంటే బద్నాం చేస్తారా?.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్

కల్తీసారా తాగొద్దంటే బద్నాం చేస్తారా?.. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్

తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా? అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది: ప్రభుత్వ విప్

పార్టీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది: ప్రభుత్వ విప్

కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ పి. హరి ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వాలనేది జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్దేశమని ఆయన తెలిపారు.

రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎస్పీ భేటీ

రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎస్పీ భేటీ

రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.

పీ4 కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు

పీ4 కార్యక్రమం ఇచ్చిన తృప్తి మరేదీ ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు

మనం మనుషుల కోసం ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

మొయినాబాద్ నిందితుల కస్టడీ కోసం పిటిషన్.. తీర్పు వాయిదా

మొయినాబాద్ నిందితుల కస్టడీ కోసం పిటిషన్.. తీర్పు వాయిదా

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు పైలెట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌లో పోలీసులు స్పష్టం చేశారు.

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా?: ఎమ్మెల్సీ విజయశాంతి

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారు: సి.ఆర్.పాటిల్

రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారు: సి.ఆర్.పాటిల్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని ఆయన మండిపడ్డారు.

ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే..?

ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే..?

జ్యోతిష్య రీత్యా జాతకంలో అష్టమ శని నడుస్తుంటే.. దీని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి