Home » ABN
‘‘వాళ్లెక్కడున్నా సరే వెంటాడాలి. భూమ్మీద.. ఆకాశంలో.. పాతాళంలో.. ఎక్కడున్నా సరే, వారిని క్షమించే (వదిలే) ప్రసక్తే లేదు’’ ..పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారన్న...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సాహస సైనికుల జాబితాలో శునకానికి కూడా స్థానం లభించింది. వివిధ ఆపరేషన్లలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన 75 మంది...
సఫ్టా(దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) పేరిట మోసపూరితంగా మినహాయింపులు పొంది రూ.2,500 కోట్ల సుంకం ఎగవేసిన వక్కల దిగుమతి రాకెట్ గుట్టును డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్)...
దేశవ్యాప్తంగా వందలాది రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా లేవని కాగ్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, కోయంబత్తూరు సహా పలు స్టేషన్లలోని వాటర్...
నౌకాదళం కోసం జర్మనీ సహకారంతో రూ.70వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆరు అత్యాధునిక జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ 75(ఐ) ఒప్పందం ఎట్టకేలకు...
పీహెచ్డీ ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ-నెట్’ పరీక్షల్లో భారీగా తప్పులు బయటపడ్డాయి. మూడు సబ్జెక్టుల పరీక్షలు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీలలో...
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
నలభై ఏళ్లుగా ఎదురుచూసిన కల.. ఎన్నోసార్లు ఆశలు పెట్టుకుని, మళ్లీ నిరాశపడిన లంక గ్రామాల ప్రజలు.. చివరకు వారి కళ్ల ముందే ఆ కల నిజమైంది. రహదారి లేక రాకపోకలకు ఇబ్బందులు పడిన కొల్లేరు లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు రాకతో గ్రామస్తుల కళ్లలో ఆనందంతో పాటూ నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడిన వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
విజయవాడలో సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. రూ.179.50 కోట్ల రైల్వే ప్రాజెక్ట్లో రూ.7 కోట్ల బోనస్ మంజూరుకు సహకరించేందుకు రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు..
పంచలోహ విగ్రహాలతో అదృష్టం కలిసొస్తుందంటూ అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేసిన ముఠా పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..