బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షి్ప్సలో ధ్రువ్ కపిల జంట ముందంజ వేయగా.. రోహన్, అషిత్ జోడీలు ఇంటిముఖం...
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో బాల్ టాంపరింగ్ వివాదంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థాన్ క్రికెటర్ బోర్డు.. టాంపరింగ్కు పాల్పడినట్లు తేల్చింది.
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస ఓటములతో తీవ్ర కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఊరటినిచ్చే వార్త వచ్చింది. గాయం కారణంగా గత మ్యాచ్కు దూరమైన జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు.
బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇప్పటి వరకు ఆ హోదాలో ఉన్న అమినుల్ ఇస్లాం బుల్బుల్ను జాతీయ క్రీడా మండలి ఆ పదవి నుంచి తప్పించింది.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో సిడ్నీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. వరుస ఓటములతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. కెప్టెన్ రహానె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా అతడి తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఘాటుగా స్పందించాడు.
ఐపీఎల్ 2026 ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. తీవ్రత ఎక్కువ ఉండటంతో స్టార్క్ మరికొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అర్ష్దీప్ ఇటీవలే తన స్నాప్చాట్ అకౌంట్లో ఓ యువతితో చేతులు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
ఐపీఎల్ నిర్వహణపై మరోసారి చర్చ చెలరేగింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ బీసీసీఐ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏటా రూ.2400కోట్ల వరకు ఐపీఎల్కు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.