హాకీ ప్రపంచ కప్ 2026లో భారత జట్ల పేలవ ప్రదర్శనపై మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ను ప్రయోగాలకు వేదికగా చూడొద్దని.. వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశాడు.
ధోని–సీఎస్కే బంధంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సీఎస్కేలో వాటా కొనుగోలు చేయాలని ధోని భావించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ధోని, సీఎస్కే యాజమాన్యం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ రేసు లక్ష్యంగా భారత జట్టు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రేసులో టీమిండియా కాస్త వెనుకబడి ఉంది. ఇదే విషయంపై భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఈ జట్టు ప్రధాన కోచ్ పదవికి సంబంధించి క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో..
ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. ఈ టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నిరాశజనకంగా ముగిసింది.
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో తనదైన మార్క్ను చూపించాడు. విభిన్నమైన షాట్లతో క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన తనయుడు తండ్రిని తలపించేలా బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. సెంచరీ సెలబ్రేషన్లో కండల ప్రదర్శన చేయడంపై ధ్రువ్ జురెల్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట చివర్లో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. కోపంతో లంక బ్యాటర్ గ్లౌజులను విసిరేశాడు.
2026 పురుషుల హాకీ వరల్డ్ కప్లో భారత్కు షాక్ తగిలింది. సోమవారం పూల్-ఈ చివరి మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో భారత్ 3-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.