భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ బంధం సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ టీ20 టోర్నీ 'బిగ్బాష్ లీగ్' చరిత్రలోనే మొదటిసారిగా ఆ దేశం వెలుపల నిర్వహించనున్నారు. అదే విధంగా ఐపీఎల్ కూడా...
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్2026 ఛాంపియన్గా అవతరించిన కొద్దిరోజుల్లోనే టీమిండియా ప్రదర్శన ఘోరంగా దిగజారింది. వరుస ఓటముల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్బాష్ లీగ్. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్ మొదటి మ్యాచ్కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇంగ్లండ్ గడ్డపై మరోసారి భారత ఆటగాళ్లు తేలిపోయారు. నిన్న జరిగిన నాల్గో టీ20లో ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్లో విఫలమై సిరీస్ను కోల్పోయారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అభిమానులను మరోసారి నిరాశకు గురిచేశాడు.
ఇంగ్లండ్తో జరిగిన నాల్గో టీ20లోనూ భారత జట్టు ఓడింది. దీనిపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. పరివర్తన దశలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయని, వాటి నుంచి త్వరగా పాఠాలు నేర్చుకోవాలని తెలిపాడు.
ఫిఫా ప్రపంచకప్2026లో ఫ్రాన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే, ఈ అద్భుత విజయానందంలో ఉన్న ఫ్రాన్స్ అభిమానులను కెప్టెన్ క్లియాన్ ఎంబాపె గాయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఫిఫా ప్రపంచకప్2026లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో మొరాకోను ఫ్రాన్స్ 2-0 తేడాతో ఓడించింది.
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా ఈ 31 ఏళ్ల గుజరాత్ ఆల్రౌండర్ తన వందో (100) అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను పూర్తి చేసుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పురుషుల తొట్టతొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన 142 ఏళ్ల తర్వాత.. మొట్టమొదటిసారిగా మహిళల టెస్ట్కు లార్డ్...
అజేయ ఆటతీరుతో దూసుకెళ్తున్న స్పెయిన్ ఓ వైపు.. ప్రత్యర్థి జట్ల నుంచి సవాళ్లు ఎదురైనా పోరాట పటిమతో ముందుకు సాగుతున్న బెల్జియం మరోవైపు.. ఈ రెండు జట్ల మధ్య...