• Home » Sports

క్రీడలు

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ

టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో సూపర్-8లో భాగంగా రేపు భారత్, సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

మళ్లీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...

మళ్లీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...

ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్

టీ20 ప్రపంచకప్‌ 2026 వివాదం నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్ కోచ్‌ మహమ్మద్‌ సలావుద్దీన్‌.. ఆదేశ మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌పై నిప్పులు చెరిగాడు. అతడు అబద్ధాలకోరు అంటూ విమర్శించాడు.

సూపర్ 8 వేళ పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ ఆడకుండానే..!

సూపర్ 8 వేళ పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ ఆడకుండానే..!

టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ఇవాళ్టి నుంచి సూపర్-8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. కొలంబో వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ భారీ ఎదురు దెబ్బ తగిలింది.

ఇక సూపర్‌ ఫైట్‌

ఇక సూపర్‌ ఫైట్‌

సంచలన ఫలితాలతో ఆసక్తికరంగా సాగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 20 జట్లతో ఆరంభమైన ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం...

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్...

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్...

ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో బంగ్లాదేశ్‌-ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. పాకిస్థాన్‌-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సూపర్-8 ఫార్మాట్ విషయంలో ఐసీసీపై విమర్శలు..

సూపర్-8 ఫార్మాట్ విషయంలో ఐసీసీపై విమర్శలు..

టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 ఫార్మాట్‌పై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో గ్రూప్ స్టే‌జ్‌లో టాపర్లుగా ఉన్న జట్లకు అన్యాయం జరుగుతోందని క్రీడా అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్  సంచలన వ్యాఖ్యలు

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్ సెమీస్‌ ఫైనల్‌కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.

మా ప్రభుత్వం కారణంగా మేం నవ్వులపాలయ్యాం.. బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ

మా ప్రభుత్వం కారణంగా మేం నవ్వులపాలయ్యాం.. బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లామ్ ప్రభావితమయ్యారని ఆరోపించారు.

టీ20 ప్రపంచ కప్:  చావో రేవో! రసవత్తరంగా మారనున్న సూపర్ 8

టీ20 ప్రపంచ కప్: చావో రేవో! రసవత్తరంగా మారనున్న సూపర్ 8

టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ స్టేజి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. దీంట్లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. మరోవైపు గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి