భారత జూనియర్ అంతర్జాతీయ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మంచిర్యాల షట్లర్ అలుగువెల్లి అర్జున్ రెడ్డి శుభారంభం చేశాడు,,,
సూపర్ స్టార్లు సబలెంక, జొకోవిచ్కు సీజన్ చివరి గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మిక్స్డ్ ప్రీక్వార్టర్స్లో...
భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో...
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్సకే), ధోనీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి....
దులీప్ ట్రోఫీ 2026లో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత స్టార్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్లేయర్లు గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలు మంగళవారం జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఐదు రెస్టారంట్ల లైసెన్సులను మహారాష్ట్ర ఎఫ్డీఏ నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంగళవారం బాంబే హైకోర్టు విచారణ జరిపింది.
కొలంబో వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అంతకుముందు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. కాగా మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 265/8.
శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. లెవల్ 1 కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు మందలించడం సహా ఒక డీమెరిట్ పాయింట్ను విధించింది.
హాకీ ప్రపంచ కప్ 2026లో భారత జట్ల పేలవ ప్రదర్శనపై మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ను ప్రయోగాలకు వేదికగా చూడొద్దని.. వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశాడు.