అబుదాబీ టీ10 లీగ్2025 విజేతగా యూఏఈ బుల్స్ (UAE Bulls) నిలిచింది. నిన్న (నవంబర్ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్ స్టాల్లియన్స్పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ 30 బంతుల్లో 98 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
టెస్టుల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాంచీ వన్డే అనంతరం ఈ వార్తలపై విరాట్ క్లారిటీ ఇచ్చాడు.
రాంచీ వేదికగా నిన్న(నవంబర్ 30) భారత్ తో జరిగిన తొలి వన్డే లో 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ ప్రొటీస్ జట్టు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాక చరిత్రలో తొలి జట్టుగా నిలిచింది.
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ వన్డేలో విరాట్ సెంచరీ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ చేతిలో 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడింది. ఈ మ్యాచ్ లో 350 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ప్రొటీస్ జట్టు.. గెలుపు కోసం చివరి వరకు పోడింది. ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ స్పందిస్తూ..
దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్ల్లో వైట్వాష్ అయిన భారత్ వన్డే సిరీ్సలో పుంజుకుంది. రోహిత్, కోహ్లీ జోడీ ధనాధన్ బ్యాటింగ్తో విజృంభించిన వేళ 17 పరుగులతో....
భారత డబుల్స్ స్టార్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ సొంతగడ్డపై అదరగొట్టింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో...
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు.
రాంచీ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి వైపు పయనిస్తోంది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది.