• Home » Sports

క్రీడలు

అర్జున్‌ శుభారంభం

అర్జున్‌ శుభారంభం

భారత జూనియర్‌ అంతర్జాతీయ గ్రాండ్‌ ప్రీ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మంచిర్యాల షట్లర్‌ అలుగువెల్లి అర్జున్‌ రెడ్డి శుభారంభం చేశాడు,,,

సబలెంక జొకో జోడీకి షాక్‌

సబలెంక జొకో జోడీకి షాక్‌

సూపర్‌ స్టార్లు సబలెంక, జొకోవిచ్‌కు సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ ప్రీక్వార్టర్స్‌లో...

ఫైనల్లో ప్రజ్ఞానంద

ఫైనల్లో ప్రజ్ఞానంద

భారత టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద.. గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో...

సీఎస్‌కే, ధోనీ మధ్య అంతా బాగేనా?

సీఎస్‌కే, ధోనీ మధ్య అంతా బాగేనా?

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే), ధోనీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి....

దులీప్ ట్రోఫీ: వికెట్లు తీసిన వైభవ్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్ జట్టు

దులీప్ ట్రోఫీ: వికెట్లు తీసిన వైభవ్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్ జట్టు

దులీప్ ట్రోఫీ 2026లో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ట్రీసా-గాయత్రి జోడీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ట్రీసా-గాయత్రి జోడీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

భారత స్టార్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్లేయర్లు గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలు మంగళవారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

నాన్‌వెజ్ టీ తాగుతున్నట్లు క్రికెటర్లకు తెలుసా?.. ఎంసీఏపై బాంబే హైకోర్టు ఆగ్రహం

నాన్‌వెజ్ టీ తాగుతున్నట్లు క్రికెటర్లకు తెలుసా?.. ఎంసీఏపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఐదు రెస్టారంట్ల లైసెన్సులను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంగళవారం బాంబే హైకోర్టు విచారణ జరిపింది.

భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట

భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట

కొలంబో వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అంతకుముందు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. కాగా మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 265/8.

అంపైర్లతో గొడవ.. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు

అంపైర్లతో గొడవ.. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు

శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. లెవల్ 1 కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు మందలించడం సహా ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది.

ప్రపంచ కప్ రిహార్సల్ కాదు.. వైఫల్యాలు దాచిపెట్టడం ఆపేయండి: శ్రీజేష్

ప్రపంచ కప్ రిహార్సల్ కాదు.. వైఫల్యాలు దాచిపెట్టడం ఆపేయండి: శ్రీజేష్

హాకీ ప్రపంచ కప్‌ 2026లో భారత జట్ల పేలవ ప్రదర్శనపై మాజీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌ను ప్రయోగాలకు వేదికగా చూడొద్దని.. వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి