టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 లో భాగంగా ఇవాళ(ఆదివారం)ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ ఓడిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత ఏ మహిళలు అద్భుతం చేశారు. బ్యాంకాక్ వేదికగా బంగ్లాదేశ్ ఏతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. 135 పరుగుల ఛేదనలో బంగ్లా.. 88 పరుగులకే ఆలౌటైంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య.. తన కొడుకు అగస్త్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దీని విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని అంచనా. ముంబైలోని ఓ కార్ల షోరూమ్ అగస్త్యకు కారు కీని అందించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న(శనివారం) పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి మ్యాచ్లకు కూడా వాన గండం ఉందేమోనని పలువురు క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే...
టీ20 ప్రపంచ కప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్కు అదిరిపోయే న్యూస్ వచ్చింది.
టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. కీలక పోరుకు ముందే ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
జోరు మీదున్న టీమిండియా కీలక సమరానికి సిద్ధం కాబోతోంది. టీ20 వరల్డ్కప్ గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేన ఇప్పుడు సెమీస్ బెర్త్పై కన్నేసింది...
ఆల్రౌండ్ షో ప్రదర్శించిన భారత మహిళలు ఆస్ట్రేలియాపై 2-1తో టీ20 సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించారు. శనివారం ఇక్కడ జరిగిన మూడో, ఆఖరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 17 పరుగులతో...
టీ20 వరల్డ్కప్ సూపర్-8 తొలి పోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో గ్రూప్-2లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది....
టీ20 వరల్డ్కప్ సూపర్-8లో భాగంగా ఆదివారం ఆతిథ్య శ్రీలంక జట్టును ఇంగ్లండ్ను ఎదుర్కొనబోతోంది. గత నెలలో ఇదే ఇంగ్లండ్ చేతిలో లంక 0-3తో వైట్వాష్ అయ్యింది....