గౌహతీలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాట్ ఝులిపించాడు. 15 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేశాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెరుపు వేగంతో 78 పరుగులు చేసి మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోనే పోటీతత్వం ఎక్కువగా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ రిలే రొస్సో అభిప్రాయపడ్డాడు. రొస్సో ప్రస్తుతం పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసమాన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే మహా మహా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో వీరవిహారం చేశాడు.
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ స్టార్ పేసర్ నువాన్ తుషార క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్లో ఆడేందుకు అవసరమయ్యే నిరభ్యంతర పత్రం ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్పై తుషార కోర్టుకెక్కాడు. తాజాగా ఆ కేసును వాపసు తీసుకున్నాడు.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో దూకుడుగా ఆడడం అంత సులభం కాదు. మహామహులే బుమ్రా బౌలింగ్ను ఆచితూచి ఆడతారు. ఇక, ఆస్ట్రేలియా స్పీడ్స్టర్ జాష్ హేజల్వుడ్ కూడా తక్కువ వాడేం కాదు.
ఈ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర సాగిస్తోంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ఫలితంగా శుక్రవారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో..
ఒక్క ఇన్నింగ్స్ చాలు..ఐపీఎల్లో హీరోగా మారేందుకు. అలాంటి ఒకే ఒక్క ఇన్నింగ్స్.. గురువారం కోల్కతా నైట్రైడర్స్తో ఆడిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్ ముకుల్...
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో భారత యువ కెరటం ఆయుష్ శెట్టి దూకుడు కొనసాగుతోంది. గత రౌండ్లలో టాప్ షట్లర్లకు ఝలకిచ్చిన ఆయుష్.. క్వార్టర్స్లో...
ఆసియా బాక్సింగ్ చాంపియన్షి్పలో భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం చేరిం ది. విశ్వనాథ్ సురేశ్ పసిడి పంచ్తో సత్తా చాటాడు. చివరిరోజైన శుక్రవారం జరిగిన...