ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్ 2025-26)లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బ్రిస్బేన్ హీట్తో నిన్న (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు . అతడు అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు.
జింబాబ్వే స్టార్ క్రికెటర్, టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా సోదరుడు మహ్మద్ మహ్ది కన్నుమూశాడు. అతడు అరుదైన హీమోఫీలియా వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు.
గతేడాది చదరంగంలో భారత్ అద్భుత ఫలితాలు రాబట్టింది. మహిళల చెస్ వరల్డ్క్పలో దివ్యా దేశ్ముఖ్ చాంపియన్గా నిలవగా, కోనేరు హంపి రన్నరప్ ట్రోఫీ అందుకుంది...
విశ్వవ్యాప్తంగా అతిపెద్ద క్రీడా సంబరమైన ఫుట్బాల్ ప్రపంచకప్ జరిగేది కూడా ఈ ఏడాదే....
నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలకు ఈ ఏడాది ముస్తాబైంది....
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్ దేశవాళీ పోటీల్లో తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ మరో సెంచరీతో చెలరేగాడు. అయితే త్రుటిలో ద్విశతకాన్ని...
నిరుడు బ్యాడ్మింటన్లో భారత షట్లర్లకు ఆశించిన ఫలితాలు రాలేదు. సింగిల్స్లో పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్....
2025.. ముగింపుకి వచ్చేసింది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. క్రీడా రంగంలో సీనియర్లకు ధీటుగా ఎంతో మంది యువ సంచలనాలను ఈ ఏడాది మనందరికి పరిచయం చేసింది. స్వర్ణ పతకాలను దేశానికి అందించిన వారెవరో.. వారు సాధించిన ఘనతలేంటో చూద్దాం..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనకు పదే పదే మెసేజ్ చేసేవాడంటూ బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖుషీ వివరణ ఇచ్చుకుంది. క్రికెటర్ సూర్య ఫ్రెండ్లీగానే మెసేజ్ చేసేవాడని, తమ మధ్య ఇతర రిలేషన్స్ ఏవీ లేవని స్పష్టత ఇచ్చింది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా ముంబయి, గోవా జట్లు తలపడుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్(157) భారీ శతకాన్ని నమోదు చేశాడు. 75 బంతుల్లో ఏకంగా 9 ఫోర్లు, 14 సిక్సులు బాదాడు. నిర్ణీత 50 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి గోవా జట్టుకు 445 పరుగలు లక్ష్యాన్ని నిర్దేశించింది.