• Home » Sports

క్రీడలు

విండీస్‌ శుభారంభం

విండీస్‌ శుభారంభం

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీ్‌సలో ఆతిథ్య వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. తొలి వన్డేలో విండీస్‌ ఏడు వికెట్లతో విజయం సాధించింది...

టీ20ల్లో వరుస ఓటములు.. గంభీర్‌‌పై బీసీసీఐ అసంతృప్తి

టీ20ల్లో వరుస ఓటములు.. గంభీర్‌‌పై బీసీసీఐ అసంతృప్తి

టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా స్టార్ ప్లేయర్లు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. వారు రానున్న ఇంగ్లండ్‌తో వన్డే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు దూరమవ్వనున్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. వారిద్దరి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది.

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

ఐదో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించడంపై చర్చ కొనసాగుతోంది. ఈ విషయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్(89) కన్నుమూశారు. అర్జెంటీనా అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన రాటిన్ మృతి పట్ల ఫుట్‌బాల్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ దిగ్గజం

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ దిగ్గజం

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 2017 ప్రపంచ కప్ విజేత హీథర్ నైట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. భారత్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు ముగిసిన తర్వాత రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

ఫిఫా ప్రపంచ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రిఫరీ జీవో ఫెడ్రో పిన్‌హీరోతో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి వాగ్వాదానికి దిగాడు.

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో పలు కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్‌లోని ఓ కీలక సభ్యుడు తన పదవికి వీడ్కోలు పలికి.. ఐపీఎల్‌లోని ఓ ఫ్రాంచైజీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సదరు ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌కి దూసుకెళ్లిన అర్జెంటీనా.. వరుసగా రెండోసారి..

ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌కి దూసుకెళ్లిన అర్జెంటీనా.. వరుసగా రెండోసారి..

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి సత్తా చాటింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్‌ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై 1-3 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిర్లక్ష్యం చేయకండి.. మాజీ క్రికెటర్ల అసహనం

భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వైభవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి