టీమిండియా యువ పేసర్ ఆకిబ్ నబీకి ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. భారత్ తదుపరి న్యూజిలాండ్ టెస్టు పర్యటనను దృష్టిలో పెట్టుకుని.. ఇంగ్లండ్లోని కొన్ని కౌంటీ జట్లతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
జపాన్లో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు ‘బి’ టీమ్తో బరిలోకి దిగనుందన్న వార్తలకు బీసీసీఐ చెక్ పెట్టింది. ద్వితీయ శ్రేణి జట్టును పంపే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.
శ్రీలంకతో టెస్టు సిరీస్ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభినందించాడు. రెండు టెస్టుల్లోనూ చివరి వరకు పోరాడిన భారత ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని ప్రశంసించాడు.
క్రికెటర్ అనయ బంగర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
శ్రీలంకతో టెస్టు సిరీస్ డ్రాగా ముగియడంతో టీమిండియాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ చివరి రోజు భారత ఆటగాళ్లలో కనిపించిన నిరుత్సాహం తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు.
శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ పోరాట గాయాలను భారత ప్లేయర్లు దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానేకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పేరిట ఓ స్కాలర్షిప్ ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది.
భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు.
టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ త్త రికార్డును సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా రికార్డులకెక్కాడు.
నవ్నీత్ కౌర్ డబుల్ ధమాకాతో.. మ హిళల హాకీ వరల్డ్క్పలో భారత్ 5వ స్థానంతో మెరుగ్గా ముగించింది. గురువారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 3-1తో జర్మనీని చిత్తు చేసింది.