భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు ఇండియా తరఫున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఉత్సాహవంతురాలిగా పేరు పొందిన జెమీమా ఈ లక్షణమే తన సూపర్ పవర్ అని అన్నారు. ఈ ఎనర్జీ ఎప్పుడు ఎలా వాడుకున్నామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.
యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. దీంతో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంతో పాటు సిరీస్నూ కైవసం చేసుకుంది ఆసీస్.
కుర్రాళ్ల సమరానికి వేళైంది. దుబాయ్ వేదికగా భారత్, పాక్ల మధ్య జరుగుతున్న అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో టాస్ గెలిచిన యంగ్ టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లివే...
టీ20 ప్రపంచ కప్నకు ఎంపిక చేసిన జట్టులో శుభ్మన్ గిల్ను తప్పించింది సెలక్షన్ కమిటీ. అతడి పేలవ ఫామే ఇందుకు కారణం. టీ20 మ్యాచ్ల్లో అదే తరహాలో కొద్ది కాలంగా విఫలమవుతున్న మరో ఆటగాడు సూర్యకుమార్. అయితే.. కెప్టెన్ కావడంతో ప్రస్తుతం అతడి స్థానానికి ఢోకా లేకపోయినా.. ఇదే చెత్త ప్రదర్శన ఇలాగే కొనసాగితే జట్టులో అతడి స్థానమూ ప్రశ్నార్థకం కానుంది.
ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్కప్ బరిలోకి దిగే భారత క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన జట్టు ఎంపిక విషయంలో జాతీయ సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు...
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ వచ్చివెళ్లడంతో మున్ముందు భారత ఫుట్బాల్కు కొత్తగా ఏమైనా ఒనగూరనుందా? రానున్న రోజుల్లో దేశమంతా సాకర్ ఫీవర్తో ఉర్రూతలూగనుందా? అనేవి పక్కనబెడితే..
వన్డే వరల్డ్ కప్ గెలిచిన జోష్లో ఉన్న భారత మహిళల జట్టు మరో సిరీ్సకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం వైజాగ్లో జరిగే తొలి మ్యాచ్లో...
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి నాకౌట్లో...
ఏదో అద్భుతం జరిగి లోయరార్డర్ బ్యాటర్లు కాపాడితే తప్ప..ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ను చేజార్చుకోవడం ఇంగ్లండ్కు లాంఛనమే కానుంది...