పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.
భారత్పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొట్టి ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాకిస్థాన్పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు గెలుపుపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.
సంచలనమేమీ లేదు. టీ20 వరల్డ్క్పలో పాకిస్థాన్పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) తుఫాన్ ఇన్నింగ్స్కు జతగా బౌలింగ్ విభాగం దుమ్ము రేపడంతో...
టోర్నమెంట్ ఏదైనా సరే.. భారత్, పాకిస్థాన్ పోరుకు ఉండే క్రేజే వేరు. అందులోనూ విశ్వక్పలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే.. క్రికెట్ ఫీవర్ మరింత హీటెక్కెడం ఖాయం. ఇప్పుడు టీ20 ప్రపంచక్పలోనూ...
సూపర్-8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో అమెరికా దుమ్ము రేపింది. సంజయ్ కృష్ణమూర్తి (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 68 నాటౌట్), కెప్టెన్ మోనంక్ పటేల్...
రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్లో అజేయంగా దూసుకెళ్తోంది. గ్రూప్-సిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో నేపాల్ను 9 వికెట్లతో చిత్తుచేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు...