టీ20 ప్రపంచ కప్ 2026లో భీకర్ ఫామ్ ప్రదర్శించి.. భారత్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లీగ్లో ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు.
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్రైడర్స్ వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగాహైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 65 పరుగుల తేడాతో కేకేఆర్ చిత్తు అయింది. దీంతో అజింక్య రహానే కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం)మరో రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్లో మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోందని సమాచారం. భవిష్యత్తులో మ్యాచ్ల సంఖ్యను 94కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ సంజు శాంసన్పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సంజు దూకుడుగా ఆడతాడని వెల్లడించాడు.
కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్పై ప్రశంసలు వర్షం కురిపించారు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు ముంబై జట్టుకు ఓ శుభవార్త అందింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆ జట్టుతో చేరాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడు అంపైర్ను దూషించాడనే కారణంతో జరిమానా విధించింది.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. లీగ్ను ఓటమితో ఆరంభించిన ఈ జట్టు గురువారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం తమ పవరేంటో...