జాతీయ జూనియర్ ఆక్వాటిక్స్ చాంపియన్షి్పలో తెలుగు స్విమ్మర్లు సత్తా చాటారు...
దులీప్ ట్రోఫీ ఫైనల్ను బెంగళూరులోకాక చెన్నైలో నిర్వహించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా వెల్లడించాడు..
పాకిస్థాన్తో తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 195 పరుగుల భారీ ఆధి క్యం సాధించింది. గురువారం రెండో రోజు ఆఖరికి...
హాకీ ప్రపంచకప్లో భారత మహిళల జట్టు రెండో రౌండ్కు దూసుకెళ్లింది. పూల్-డి మ్యాచ్లో ఇంగ్లండ్తో భారత్ 0-0తో డ్రాగా నిలిచింది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఇరువురు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.
భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, సీమింగ్, బౌన్సింగ్ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు ఎలా రాణించాలో చూపించడంలో సచిన్, కోహ్లి కీలక పాత్ర పోషించారని చెప్పాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఊరట లభించింది. లాహోర్లోని గడాఫీ స్టేడియం పిచ్పై విధించిన డీమెరిట్ పాయింట్ను ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ గురువారం రద్దు చేసింది.
బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ చిక్కుల్లో పడ్డారు. జూనియర్ స్టాయి క్రికెట్ సెలక్షన్లో ఎంపికయ్యేందుకు పుట్టిన తేదీ మార్చినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలి కాలంలో బంతితో జడేజా ప్రభావం తగ్గిందని, అతడి పాత్రలో మార్పు వచ్చిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
శ్రీలంకతో తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా.. సుతార్కు కీలక సూచన చేశాడు.