త్వరలోనే సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే కోహ్లీ-రోహిత్ శర్మ సిద్ధమయ్యారు. తొలి వన్డేలో రో-కో జోడీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు.
భారత సంతతికి చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు ఎవర్టన్ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక ఆంగ్ల ప్రీమియర్ లీగ్లో ఆడనున్నాడు. ఈ వయసు నుంచే ప్రొఫెషనల్ ప్లేయర్గా రాణిస్తున్నాడు.
ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి భారత్లో పర్యటించనున్నాడు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈసారి ఫ్రాంచైజీలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ను కూడా అమ్మకానికి పెట్టినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా పోస్ట్లో పేర్కొన్నారు.
డిసెంబర్ 21 నుంచి భారత మహిళల జట్టు శ్రీలంకతో ఐదు వన్డే సిరీస్లు ఆడనుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ చేరుకున్నాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. కోహ్లీతో పాటు పంత్, రుతురాజ్ గైక్వాడ్ను తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు.
అనివార్య కారణాల వల్ల స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్మృతి కోసం బీగ్బాష్ లీగ్కు దూరమైంది. ఈ విషయంపై ప్రముఖ నటుడు సునీల్ శెట్టి స్పందించారు.
అండర్ 19 ఆసియా కప్నకు సంబంధించి తాజాగా బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. కాగా ఆయుష్ మాత్రే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పలాశ్ తల్లి అమిత స్పందించారు. అతి త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు వెల్లడించారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ కోసం గురువారం అట్టహాసంగా మెగా వేలం జరిగింది. స్టార్ ఆటగాళ్లతో పాటు అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 73 స్లాట్లకు జరిగిన వేలం...