తన ఐపీఎల్ రిటైర్మెంట్పై టీమిండియా దిగ్గజం, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను, తన మనసులోని ఆవేదనను తాజాగా అశ్విన్ పంచుకున్నాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ధోని రెండు వారాలు ఆటకు దూరమంటూ సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ సీఎస్కే ఓడిపోవడంతో.. ఇక ధోని జట్టులో చేరి తీరాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. డెత్ ఓవర్లలో సీఎస్కే అమలు చేసిన వ్యూహాలను ధోని ఉండుంటే ఆమోదించేవాడు కాదని తెలిపాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చేసిన పనికి గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
క్రికెట్లో కొనసాగాలంటే ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్ బౌలర్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రెండు కీలక వికెట్లు తీసి.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు కేవలం మైదానంలోనే కాదు.. గ్యాలరీలో కూడా హోరాహోరీగా సాగింది. ఓ ఆర్సీబీ మహిళా అభిమాని.. సీఎస్కే ఫ్యాన్ను ఆటపట్టించింది.
ఐపీఎల్ 2026లో టీమిండియా ఆటగాడు సంజు శాంసన్ విఫలమవుతోన్నాడు.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మూడు మ్యాచ్లలో సంజు శాంసన్ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్కే ఫ్రాంఛైజీకి వచ్చినప్పటి నుంచి అతడు ముభావంగా కనిపిస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఆయుశ్ మాత్రే వికెట్ తీసి.. ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు వరుసగా మూడో ఓటమి. అయితే, హ్యాట్రిక్ ఓటమికి తానే బాధ్యుడినని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు.
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలకు అరుదైన గౌరవం లభించింది.