• Home » Sports

క్రీడలు

రాహుల్‍ను వైస్ కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం కాదు: మాజీ క్రికెటర్

రాహుల్‍ను వైస్ కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం కాదు: మాజీ క్రికెటర్

అఫ్గానిస్థా‏న్‌తో టీమిండియా ఏకైక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు భారత్ జట్టును ప్రకటించినప్పుడు వైస్ కెప్టెన్ విషయంలో మార్పు జరిగింది. అయితే..

టీమిండియా కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీకి ఆ ఆటగాళ్లకు నో పర్మిషన్!

టీమిండియా కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీకి ఆ ఆటగాళ్లకు నో పర్మిషన్!

శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు రిజర్వ్ ఆటగాళ్ల దేశవాలీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీకి ఆడేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.

 డబ్ల్యూటీసీలో నంబర్ వన్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్

డబ్ల్యూటీసీలో నంబర్ వన్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో తన జోరును కొనసాగిస్తూ కొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.

కాంస్యం.. మురిపెం!

కాంస్యం.. మురిపెం!

భారత వర్ధమాన డబుల్స్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ మరోసారి అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించింది..ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ఫైనల్లో మూడు గేమ్‌లపాటు...

జ్యోతికి కాంస్యం

జ్యోతికి కాంస్యం

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌ సిల్వర్‌ లెవెల్‌ మీట్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ పతకం సాధించింది..

ఆసియాడ్‌కు 492 మంది

ఆసియాడ్‌కు 492 మంది

వచ్చేనెల 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి 492 మంది అథ్లెట్లకు కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది...

మళ్లీ రెండే

మళ్లీ రెండే

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా లోజాన్‌ డైమండ్‌ లీగ్‌ను రెండోస్థానంతో ముగించాడు. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్‌కు...

సిరీస్‌ లక్ష్యంగా..

సిరీస్‌ లక్ష్యంగా..

శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీ్‌సలో భారత్‌ క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్‌కు కొలంబో వేదిక కానుంది. మరోవైపు ఈ విజయం భారత్‌కు...

తొలిరోజే 18 వికెట్లు

తొలిరోజే 18 వికెట్లు

ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య శనివారం మొదలైన రెండో టెస్ట్‌లో పేసర్లు వికెట్ల వేట సాగించారు...

భారత్‌ ఓడినా ఆశలు సజీవం

భారత్‌ ఓడినా ఆశలు సజీవం

పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది. శనివారం గ్రూప్‌ ‘ఇ’ రెండో రౌండ్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌...



తాజా వార్తలు

మరిన్ని చదవండి