Home » Sports » Cricket News
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్కు బిగ్ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుంది. తొలి 7 మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.
ఒకటా.. రెండా వరుసగా ఏడు మ్యాచ్ల్లో ఓటమి లేకుండా (ఒక మ్యాచ్ రద్దు) దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ పరిస్థితి దయనీయంగా మారింది. అందరికంటే ముందు ప్లేఆ్ఫ్సకు...
వచ్చే నెలలో శ్రీలంక వేదికగా ‘ఎ’ జట్ల ముక్కోణపు వన్డే టోర్నీ జరగనుంది. జూన్ తొమ్మిదిన ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్లో భారత్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ ‘ఎ’ జట్లు...
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఆటగాళ్ల గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు ఇదే కారణంతో జట్టుకు దూరం కాగా....
ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
జూన్లో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా 'ఎ' జట్టును ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్గా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, పంజాగ్ కింగ్స్ తలపడనున్నాయి. . ఈ క్రమంలో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.