Home » Sports » Cricket News
ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు.
మేజర్ లీగ్ క్రికెట్2026లో మరో సంచలన చోటుచేసుకుంది. టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తుది పోరుకు రంగం సిద్ధమైంది. బెల్ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 438 పరుగుల భారీ స్కోరు సాధించింది.
క్రీడారంగంలోని రెండు వేరు వేరు ఆటలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో నజారియో అమెరికాలో కలిశారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్2026లో ఐర్లాండ్ మహిళల జట్టు సంచలనం సృష్టించింది. గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన తర్వాత మరో క్రీడలో ప్రొఫెషనల్ ప్లేయర్గా రాణించడం చాలా అరుదు. ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్, 2019 వన్డే ప్రపంచకప్ సభ్యుడు లియామ్ ప్లంకెట్ ఇప్పుడు సరిగ్గా అదే చేసి చూపించాడు.
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే రాణించాడు. అయితే...
పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ భారత్ ఘోరంగా ఓడింది. ఈ పరాజయంపై టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు టీ20 కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో అతని సారథ్యంలోని భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది.