Home » Sports » Cricket News
టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారైంది. మరి.. ఇండో-పాక్ సమరం ఏ రోజు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను అతడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
అభిమానుల ఎదురుచూపులకు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ శుక్రవారం నుంచి మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎక్కడ లైవ్ టెలికాస్ట్ అవనుందో ఇప్పడు చూద్దాం..
టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ కాబోయే సతీమణి ప్రియా సరోజ్ బ్యాట్ పట్టి చెలరేగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టీమిండియా నయా కెప్టెన్ శుబ్మన్ గిల్ అతిపెద్ద సవాల్కు సిద్ధమవుతున్నాడు. బ్యాటర్గానే కాదు.. సారథిగానూ అతడు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెర వెనుక నుంచి జట్టు విజయం కోసం వ్యూహాలు పన్నుతున్నాడట. గిల్-పంత్తో అతడు పెట్టిన మీటింగ్ ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంపై తొలిసారి పెదవి విప్పాడు. భారత క్రికెట్ బోర్డు తనకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందన్నాడు. మరి.. బుమ్రా ఇంకా ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక్క పనితో వివాదాలకు చెక్ పెట్టేశాడు. ఇంతకీ మాస్టర్ బ్లాస్టర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఆటకు గుడ్బై చెప్పేసినా ఏదో ఒక రకంగా క్రికెట్తో రిలేషన్స్ కొనసాగిస్తున్నాడు డీకే.
భారత క్రికెట్ బోర్డు తెచ్చిన కొత్త రూల్తో ఇక వాళ్లంతా షెడ్డుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బీసీసీఐ తీసుకొచ్చిన ఆ నిబంధన ఏంటో ఇప్పుడు చూద్దాం..