• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!

వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌కు వరుసగా రెండో షాక్ తగిలింది. మంగళవారం గ్రూప్‌-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే.

ఇక సిరీస్‌పైనే గురి

ఇక సిరీస్‌పైనే గురి

కొన్ని నెలలుగా టీ20 క్రికెట్‌తో పాటు మధ్యలో ఓ టెస్టు ఆడిన భారత క్రికెట్‌ జట్టు వన్డే ఫార్మాట్‌లోనూ బోణీ కొట్టింది. అఫ్ఘానిస్థాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సను చక్కటి విజయంతో...

‘టైమ్స్‌’ జాబితాలో మంధాన

‘టైమ్స్‌’ జాబితాలో మంధాన

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్స్‌ మ్యాగజైన్‌...

గుజరాత్ టైటాన్స్ బౌలర్‌కు గుడ్ న్యూస్.. టీమిండియాకు ఎంపిక

గుజరాత్ టైటాన్స్ బౌలర్‌కు గుడ్ న్యూస్.. టీమిండియాకు ఎంపిక

శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ ఆడుతున్న భారత- ఎ జట్టులోకి కొత్త ప్లేయర్ చేరనున్నాడు. గాయపడిన యధ్వీర్ సింగ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు అశోక్ శర్మను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు వెంటనే శ్రీలంకకు బయల్దేరనున్నాడు.

శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?

శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?

ట్రై సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్ తోసేయడానికి యత్నించాడు.

భారత్, శ్రీలంక  వివాదంపై  స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్

భారత్, శ్రీలంక వివాదంపై స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్

దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. శ్రీలంక మైండ్ గేమ్ ఆడిందంటూ కామెంట్స్ చేశాడు.

'ఇంటికి వెళ్లిపో'.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్య

'ఇంటికి వెళ్లిపో'.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్య

శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నిన్న భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సూపర్ ఓవర్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి హేళనగా కామెంట్స్ చేశాడు.

సూపర్‌ ఓవర్‌లో ఝలక్‌

సూపర్‌ ఓవర్‌లో ఝలక్‌

ఒక్క మ్యాచ్‌లో ఎన్ని మలుపులో! ఆద్యంతం హైడ్రామా నెలకొన్న భారత్‌ ‘ఎ’-శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌ అత్యంత ఆసక్తికరంగా ముగిసింది. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీయగా ఇందులో...

ఐపీఎల్‌ ఫైనల్‌కు అత్యధిక వీక్షణ

ఐపీఎల్‌ ఫైనల్‌కు అత్యధిక వీక్షణ

త నెలలో ముగిసిన ఐపీఎల్‌-19వ సీజన్‌ డిజిటల్‌ వీక్షణలో రికార్డులను బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లను 120 కోట్ల మంది...



తాజా వార్తలు

మరిన్ని చదవండి