Home » Sports » Cricket News
విశాఖ వేదికగా భారత్ తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో జరుగుతోన్న మొదటి T20 మ్యాచ్లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డులు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్పై తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత బ్యాటర్ గా, T20I లలో 25 బంతులు లేదా అంతకంటే తక్కువలో 8 హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్ అయ్యాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతోన్న తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ గెలవాలంటే ప్రతీ ఓవర్ కు దాదాపు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితిని భారతజట్టు న్యూజిలాండ్ ముందుంచింది.
భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్లో భాగంగా ఇవాళ రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది. భారత్ ఇచ్చిన 284 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
మొదటి వన్డేలో భారత్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. న్యూజిలాండ్ నిర్ణయించిన 301 రన్స్ టార్గెట్ను భారత్ 306/6తో ఛేజ్ చేసింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటీవల వాళ్లు సాధించిన సెంచరీలు, అద్భుతమైన ఇన్నింగ్స్ లకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. వీటిలో భారత బ్యాటర్లు సూర్యవంశీ, రోహిత్, కోహ్లీ సూపర్ సెంచరీల వీడియోలు ఉన్నాయి.
ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం...
ప్రపంచ కప్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చింది. ‘కలలు కనడం ఆపొద్దు, కష్టపడితే అవి నిజమవుతాయి’ అని సూచించింది.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మోకాలి గాయం కారణంగా బిగ్బాష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. సిడ్నీ థండర్ జట్టులో అరంగేట్రం చేయాల్సి ఉండగా.. ఆ అవకాశం వాయిదా పడింది.
2003 ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్కు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చారని మిథాలీ రాజ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో మహిళా క్రికెట్కు స్పాన్సర్లు, సౌకర్యాలు కూడా లేవని చెప్పారు.