Home » Sports » Cricket News
ఎలాంటి సంచలనాలకు తావీయకుండా జింబాబ్వే పర్యటనను టీమిండియా ముగించింది. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించిన శ్రేయాస్ సేన 3-0తో సిరీ్సను క్లీన్స్వీ్ప చేసింది..
అటు బ్యాట్తో.. ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా..రెండో టీ20లో భారత్ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మహిళా సెలెక్షన్ కమిటీ చైర్మన్గా సువర్ణ లక్ష్మి నియామకానికి...
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లిన టీమిండియా ఓటములను చవి చూసింది. కానీ ఆ వెంటనే జింబాబ్వేతో...
ఆసియా క్రీడల్లో భారత టీ20 జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో తలపడనుంది. జపాన్లో సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు జరిగే ఈ గేమ్స్లో...
కెరీర్ ఆరంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ రావడం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జట్టు కోసం...
టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. గత వరల్డ్ కప్ సమయంలో హార్దిక్ గాయపడినపుడు.. నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారని గుర్తుచేశాడు.
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.
టీ20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు వరుస ఓటములకు బ్రేక్ పడింది. అలాగే కెప్టెన్ శ్రేయాస్ అయ్య ర్ కూడా ఎట్టకేలకు గెలుపు రుచి చూశాడు. ముందుగా పేసర్ మయాంక్ (2/18) అంతర్జాతీయ క్రికెట్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోగా...
స్వదేశంలో అఫ్ఘానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీ్సలో భారత్ తలపడనుంది. అఫ్ఘాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్...