Home » Sports » Cricket News
చాన్నాళ్లుగా బీసీసీఐ తనపై వివక్ష చూపుతూనే ఉందనీ, అందుకే కామెంటేటర్ బాధ్యతల నుంచి వైదొలిగానని టీమిండియా మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ శుక్రవారం...
ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్కు మరో ఝలక్ తగిలింది. ఈసారి పేసర్ ఆకాశ్ దీప్ కూడా వెన్నునొప్పితో లీగ్కు...
జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు షెడ్యూల్ను బీసీసీఐ శనివారం ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ టీమిండియా...
ఐపీఎల్2026లో భాగంగా కేకేఆర్ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ను క్లీన్బౌల్డ్ చేశాడు.
రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ప్రారంభంలోని కొన్ని మ్యాచ్లకు స్టార్ ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్వుడ్ జట్టుకు దూరం కానున్నాడు. గత సంవత్సరం ఆర్సీబీ టైటిల్ విజయంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దేవాలయాలను సందర్శిస్తోంది. తాజాగా ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ రిషబ్ పంత్ రామ్ జన్మభూమిని సందర్శించారు.
ఐపీఎల్ 2026 సీజన్ మరోవారంలో ప్రారంభం కానుంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కోల్కతా నైట్రైడర్స్కు మరో షాక్ తగిలింది. గత వేలంలో తీసుకున్న ఆకాశ్ దీప్ కూడా లీగ్ నుంచి తప్పుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది.
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో రువాండా క్రికెటర్ ఫ్యానీ ఉటగుషిమానిండే సరికొత్త రికార్డు సృష్టించింది. నైజీరియా ఇన్విటేషన్ల మహిళల అంతర్జాతీయ టీ20 టోర్నీలో భాగంగా రువాండా, ఘనా మధ్య మ్యాచ్ జరిగింది.
భారీ హిట్టర్లు.. మెరుగైన బౌలింగ్ విభాగంతో ఎంతటి జట్టుకైనా సవాల్ విసరగల టీమ్ లఖ్నవూ సూపర్ జెయింట్స్ (ఎల్ఎ్సజీ). 2022లో మెగా లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన...