• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

రాధే రాధే.. జై శ్రీరామ్‌

రాధే రాధే.. జై శ్రీరామ్‌

లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ రఘు శర్మ కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించగానే భావోద్వేగానికి లోనయ్యాడు. అక్షత్‌ను అవుట్‌...

నెంబర్‌వన్‌గానే టీమిండియా

నెంబర్‌వన్‌గానే టీమిండియా

అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. టీ20 వరల్డ్‌కప్‌..

రాజస్థాన్‌ బిడ్డింగ్‌ నుంచి తప్పుకోలేదు

రాజస్థాన్‌ బిడ్డింగ్‌ నుంచి తప్పుకోలేదు

రాజస్థాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేసే చాన్స్‌ చేజారడంపై కల్‌ సోమాని కన్సార్టియం నిరాశ వ్యక్తం చేసింది...

లఖ్‌నవూ మ్యాచ్‌లో హార్దిక్ ఆడకపోవడానికి కారణం అదే: రికెల్టన్

లఖ్‌నవూ మ్యాచ్‌లో హార్దిక్ ఆడకపోవడానికి కారణం అదే: రికెల్టన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరే ఈ వైఫల్యానికి కారణమని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హార్దిక్ దూరం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

'కోహ్లీ, నాకు కాల్ చేయ్'.. ఛాలెంజ్ విసిరిన యూట్యూబర్

'కోహ్లీ, నాకు కాల్ చేయ్'.. ఛాలెంజ్ విసిరిన యూట్యూబర్

ప్రపంచవ్యాప్తంగా ఐషోస్పీడ్‌గా పాపులర్ అయిన ఇంటర్నెట్ సెన్సేషన్ డారెన్ జాసన్ తాజాగా క్రికెట్ పిచ్‌పై తనదైన శైలిలో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దృష్టిలో పడేందుకు ఓ వెరైటీ ప్రయత్నం చేశాడు.

ఐపీఎల్ 2026: ముంబై చేతిలో ఓటమిపై స్పందించిన పంత్..

ఐపీఎల్ 2026: ముంబై చేతిలో ఓటమిపై స్పందించిన పంత్..

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్‌ రిషభ్‌ పంత్ స్పందించాడు.

రోహిత్ శర్మను అనుసరించిన బాబర్ ఆజం.. వీడియో వైరల్

రోహిత్ శర్మను అనుసరించిన బాబర్ ఆజం.. వీడియో వైరల్

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఇటీవలే ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్-2026లో ఇటీవల సెంచరీలతో చెలరేగి ఆడాడు. అంతేకాక పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే తాజాగా అతడి కల నెరవేరింది.

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై విజయం సాధించినప్పటికీ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం

చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్‌ ప్రతాపం

జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు పసికూన జింబాబ్వేపై ప్రతాపం చూపింది.

ఐపీఎల్ 2026: 'జై శ్రీరామ్' నోట్ చూపిన ముంబై స్పిన్నర్

ఐపీఎల్ 2026: 'జై శ్రీరామ్' నోట్ చూపిన ముంబై స్పిన్నర్

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక భావోద్వేగపూరితమైన సన్నివేశం చోటుచేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి