• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగళవారం జట్టు వివరాలను వెల్లడించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కింది.

మరో కొత్త టోర్నీని ప్రారంభించిన పాకిస్థాన్.. పూర్తి వివరాలు ఇవే

మరో కొత్త టోర్నీని ప్రారంభించిన పాకిస్థాన్.. పూర్తి వివరాలు ఇవే

వచ్చే ఏడాది జరగనున్న వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌ దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ​ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్‌లో యువ ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే కొత్త టోర్నమెంట్‌ను పీసీబీ తీసుకొచ్చింది.

3 గంటల్లో 1000 బంతులు.. సూర్యకుమార్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

3 గంటల్లో 1000 బంతులు.. సూర్యకుమార్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

టీమిండియా కెప్టెన్‌గా టీ20 ప్రపంచ కప్‌ను అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు.. ఇప్పుడు జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోవడంతో అతడిపై వేటు పడింది.

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్

జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!

భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో జింబాబ్వే కోల్పోయింది. హరారే వేదికగా నిన్న జరిగిన చివరి టీ20లో భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యచేధనలో జింబాబ్వే 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ పరాజయంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా స్పందించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యవంశీ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యవంశీ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

భారత్‌ క్లీన్‌స్వీప్

భారత్‌ క్లీన్‌స్వీప్

ఎలాంటి సంచలనాలకు తావీయకుండా జింబాబ్వే పర్యటనను టీమిండియా ముగించింది. స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిని వణికించిన శ్రేయాస్‌ సేన 3-0తో సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసింది..

బాదేసి.. కూల్చేసి

బాదేసి.. కూల్చేసి

అటు బ్యాట్‌తో.. ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా..రెండో టీ20లో భారత్‌ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది..

హెచ్‌సీఏ మహిళల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా సువర్ణ లక్ష్మి

హెచ్‌సీఏ మహిళల సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా సువర్ణ లక్ష్మి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మహిళా సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా సువర్ణ లక్ష్మి నియామకానికి...

‘తొలి’ సిరీస్‌ కోసం..

‘తొలి’ సిరీస్‌ కోసం..

శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు వెళ్లిన టీమిండియా ఓటములను చవి చూసింది. కానీ ఆ వెంటనే జింబాబ్వేతో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి