• Home » Sports » Cricket News

క్రికెట్ వార్తలు

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

భారత్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించారు. అంతేకాక టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి రికార్డును దీప్తి శర్మ సమం చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్..  వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్‌కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యమని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బందిపడుతూనే ఈ జోడీ శతకాలతో లఖ్‌నవూ స్టేడియాన్ని హోరెత్తించారు. అటు ఆరంభం నుంచే సాగిన ఎదురుదాడితో భారత్‌ 400 స్కోరు దాటేయడం విశేషం...

ఫైనల్లో యువ భారత్‌

ఫైనల్లో యువ భారత్‌

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన యువ భారత్‌.. ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌-ఎ 101 పరుగులతో అఫ్ఘానిస్థాన్‌-ఎను చిత్తు చేసింది. తొలుత భారత్‌-ఎ...

మంధాన మెరుపుల్‌

మంధాన మెరుపుల్‌

ఓవైపు ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో మెస్సీ, ఎంబప్పే సంచలనాలతో హోరెత్తిస్తే...మరోవైపు భారత క్రికెటర్లు చెలరేగిపోయారు. అటు అబ్బాయిలు...ఇటు అమ్మాయిలు...మధ్యలో కుర్రాళ్లు...

వైభవ్‌కు భారీ జరిమానా

వైభవ్‌కు భారీ జరిమానా

ముక్కోణపు వన్డే సిరీ్‌సలో రెండ్రోజుల క్రితం శ్రీలంక ‘ఎ’ జట్టు ఆటగాళ్లతో జరిగిన వివాదానికి సంబంధించి భారత ‘ఎ’ జట్టు స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ చర్యలు...

రాణించిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్-ఎ టార్గెట్ 320

రాణించిన భారత బ్యాటర్లు.. అఫ్గాన్-ఎ టార్గెట్ 320

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, అఫ్గానిస్థాన్ 'ఎ' జట్లు తలపడుతున్నాయి. ఫైనల్‌కు చేరాలంటే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.

విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్

విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ‌పై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, కోచ్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ

కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో సారి విఫలమయ్యాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి