Home » Sports » Cricket News
టీమిండియా నయా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చిక్కుల్లో పడ్డాడు. లీడ్స్ టెస్ట్లో ఫీల్డ్ అంపైర్తో అతడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. నెవర్ బిఫోర్ ఫీట్ను అతడు అందుకున్నాడు. ఏ ఆసియా బౌలర్ వల్ల కూడా కానిది.. బూమ్ బూమ్ చేసి చూపించాడు.
ఇంగ్లండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్తో అందరి మనసులు దోచుకున్నాడు. ఆతిథ్య జట్టు పనైపోయింది అనుకుంటే.. తాను ఉన్నానంటూ నిలబడి పోరాడాడు బ్రూక్.
లీడ్స్ టెస్ట్ సెషన్ సెషన్కూ మరింత హీటెక్కుతోంది. ప్రతి పరుగు కీలకంగా మారడంతో ప్లేయర్లు ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. ఈ హీట్ కాస్తా గొడవకు దారితీస్తోంది.
ఎప్పుడూ కూల్గా ఉండే రిషబ్ పంత్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అంపైర్తో గొడవకు దిగాడు భారత వైస్ కెప్టెన్. అసలేం జరిగింది.. పంత్ ఎందుకు సీరియస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..
లీడ్స్ టెస్ట్ ఊహించిన దాని కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు పోరాడుతుండటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.
లీడ్స్ టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. మరి.. ఇరు జట్ల ప్లేయర్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని సరసన అతడు చోటు సంపాదించాడు.
యంగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మీద ప్రశంసల జల్లులు కురిపించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వాళ్ల మైండ్గేమ్స్ గురించి అద్భుతంగా విశ్లేషణ చేశాడు క్రికెట్ గాడ్. ఇంతకీ సచిన్ ఏమన్నాడంటే..
టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ రీఎంట్రీలో విఫలమయ్యాడు. 8 ఏళ్ల తర్వాత వచ్చిన సువర్ణావకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.