Home » Sports » Cricket News
టీ20 వరల్డ్కప్ చాంపియన్స్.. పైగా ఐపీఎల్లో పరుగుల వరద పారించిన స్టార్లు.. ఇంకేముంది పసికూన ఐర్లాండ్పై ఏ స్థాయిలో విరుచుకుపడతారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ...
శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్ నుంచి మరో సెంచరీ నమోదైంది. శుక్రవారం రెండోరోజు ఆటలో కెప్టెన్ ధ్రువ్ జురెల్ (141) అదరగొట్టాడు....
ఐర్లాండ్తో తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు...
నేటి నుంచి ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత స్టార్ స్పిన్నర్ శ్రీ చరణి ఇటీవల ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా అవతరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతానికి తన దృష్టంతా టీ20 ప్రపంచ కప్ గెలవడంపైనే ఉందని స్పష్టం చేసింది.
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తాజాగా బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియో మాత్రం క్రికెట్ ప్రియులను ఖుషీ చేస్తోంది.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశాన్ని దాటి.. అంతర్జాతీయ సరిహద్దులను తాకింది. తాజాగా ఐర్లాండ్తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.
ప్రస్తుతం టీమిండియాలో కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త కళ తీసుకొచ్చారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్లో ఈ ఇద్దరూ తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 317 పరుగులు జోడించారు.
ఐపీఎల్ అనంతరం మరో ధనాధన్ పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్కప్ సాధించాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి...