Home » Sports » Cricket News
15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. తాజాగా అతడి ప్రభావంతో ఓ తండ్రి తన 10 ఏళ్ల కొడుకును బలవంతంగా క్రికెట్ నెట్స్ లోకి తీసుకెళ్లాడు.
రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ సరదా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేవలం బౌలర్లను ఉతికారేయడమే కాదు, కిచెన్లో కూడా తన టాలెంట్ చూపించాడు. స్వయంగా పుల్కాలు చేసి, వాటిని కాల్చుతూ మాస్టర్ చెఫ్ వైభవ్గా మారిపోయాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పొరపాటును టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా పేరును తప్పుగా పలికాడు. దీంతో బుమ్రా అభిమానులు మండిపడుతున్నారు.
ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 105 నాటౌట్) శతకంతో విజృంభించడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్లీ...
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్పై బీసీసీఐ సమాలోచన చేస్తోంది. ప్రధానంగా అప్ఘానిస్థాన్తో...
ఇంగ్లండ్ మాజీ వికెట్కీపర్, బ్యాటర్ సారా టేలర్ ఆ దేశ పురుషుల టెస్ట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా నియమితురాలైంది....
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు సిద్దమైంది. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది.
పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్న్యూస్ చెప్పింది. మీర్పూర్ టెస్టులో పాక్ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు.
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు.