సోషల్ మీడియాలో ప్రస్తుతం కరెన్సీ నోట్లపై చేసిన ప్రయోగానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశా రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వర్షాలు పడటం కోసం ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, భారీగా వ్యూస్ తెచ్చుకోవాలని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాంక్ల పేరుతో అభంశుభం తెలియని వారిని గాయాలపాలు చేస్తున్నారు.
దురంధర మూవీలోని సీన్స్ సాయంతో గణితంలోని సంక్లిష్ట అంశాలను బోధించిన ఒక ఐఐఎమ్ ప్రొఫెసర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
హర్యానాలోని నుహ్ జిల్లా నగిన పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖ్పురి గ్రామంలో ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. నేరస్థులంతా మూకుమ్మడిగా తమ ఫోన్లను పగులగొట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..
సాధారణంగా మనుషులకు పాములంటే చాలా భయం ఉంటుంది. వాటిని చూస్తేనే చాలా మంది వణికిపోతుంటారు. అవి కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఇక అంతే సంగతులు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి లగెత్తుతారు.
జర్మనీలో జరిగిన ఒక జూనియర్ సైక్లింగ్ రేసులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్కూటర్పై వెళ్తున్న ఒక వృద్ధురాలు రేసు మార్గంలోకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఓ వీధికుక్క సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. శాంతిదూతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘పీస్ డాగ్ అలోకా’గా జన నీరాజనం అందుకుంటోంది.
సముద్రపు అలల ఉధృతి ఎంత ప్రాణాంతకంగా మారుతుందో కళ్లకు కట్టేలా ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ప్రదేశ్లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పార్కింగ్ ఏరియాలో ఓ కారు తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో తల్లీకూతుళ్లు గాయపడ్డారు.