కియారా అద్వానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులై నెలలో ఈ జంటకు ఓ పాప పుట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కియారా పోస్ట్పార్టమ్ డిప్రెషన్తో అల్లాడిపోయారట
ఈరోజుల్లో సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. ముఖ్యంగా సెల్ఫోన్తో ఫొటోగ్రఫీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
భారత రియలెస్టేట్ రంగంపై ఒక ఎన్నారై మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
నిన్న మొన్నటిలాగా అకడమిక్ పరిశోధనలకో, టెకీల ఉద్యోగ విధులకో పరిమితం కాలేదు ‘కృత్రిమ మేధ’. రాను రాను ‘ఏఐ’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం అన్నిరంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.
అదొక ఇరుకైన వీధి. ప్రపంచవ్యాప్తంగా సాహిత్యప్రియులను ఆకట్టుకునే చోటు. శుక్రవారం వచ్చిందంటే చాలు... విద్యార్థులు, యువత, మేధావులు, వృద్ధులతో ఆ వీధి కిటకిటలాడుతుంది.
అమ్మ... పేరుకి రెండు అక్షరాలే. కానీ అమ్మ మనసు నిండా పిల్లలపై ఆకాశమంత ప్రేమ. అమ్మ ప్రపంచంలో అంతా పిల్లలే.
తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదని అంటారు. పిల్లల కోసం జీవితాంతం త్యాగాలు చేసే తల్లులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఓ హోటల్ వేదికగా జరిగిన హైడ్రామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనను మోసం చేస్తూ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, దేహశుద్ధి చేసింది..
ఒడిశాలోని నయగఢ్ జిల్లాలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ బాలుడి కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే..
తెల్లవారుజామున సముద్ర తీరంలో బైక్ రైడింగ్కు వెళ్లిన ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ఓ యువకుడు స్కూటీపై ఆమెను ఫాలో అవుతూ వేధింపులకు గురిచేశాడు.