భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతం అస్తవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో నెరూల్లోని ఎల్పీ బ్రిడ్జి సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
బ్రెజిల్లో ఫొటో కోసం పోజులిచ్చిన కొద్ది క్షణాలకే ఓ పర్వతారోహకుడు సుమారు 500 అడుగుల లోతులో పడిపోయి మృతి చెందాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు కెమెరాలో రికార్డవ్వడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
చిన్ననాటి నుంచి చాలా కథలు చదువుతుంటాం. వయస్సు పెరుగుతున్న క్రమంలో చదివిన కథలు.. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలియజేస్తుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా ఓ తాబేలు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
చాలా మంది మ్యాంగో జ్యూస్ను ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మ్యాంగో జ్యూస్ తయారు చేస్తున్న తీరు చూస్తే షాకవ్వాల్సిందే.
రైల్లో ఓ మహిళ చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కోచ్లోనే చెత్త వేయడంతో పాటు సీటు పక్కనే చేతులు కడుక్కోవడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియా పిచ్చితో ఆకతాయి యువకులు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలన్న కోరికతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా వేగంగా వెళ్తున్న ఆటోలో ఓ యువకుడు హంగామా చేయగా.. అది ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ముంబై బాంద్రా సముద్ర తీరంలో ఆదివారం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల హంప్బ్యాక్ తిమింగలం పిల్ల మృతిచెందింది. సంబంధిత అధికారులు దానిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి ప్రాణాలు కోల్పోయింది.
కొండచరియ విరిగిపడిన ఘటనలో ఒక బైకర్ తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న ఉదంతం తాజాగా అస్సాంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
భారత్లో నివసిస్తున్న పోలండ్ మహిళ డొమినికా పాటలాస్ కల్రాకు ఓ మంచి అనుభవం ఎదురైంది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకన్న ఆమె.. భారతీయుల నిజాయతీని అభినందించారు.
ప్రస్తుతం యూరప్ను అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూరప్ శీతల దేశాలు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి.