బీహార్లోని సమస్తిపూర్ జిల్లా షాహ్పూర్ పటోరి రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే..
ధన్బాద్ - పాట్నా గంగా దామోదర్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
గుజరాతీ జానపద గాయకుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ జానపద ప్రదర్శన కార్యక్రమంలో సింగర్ పాట పాడుతుండగా చుట్టూ చేరిన అభిమానులు డబ్బులతో ముంచెత్తారు. బస్తాల కొద్దీ నగదు తెచ్చి కళాకారుడిపై పోశారు.
ఒక ప్రయాణికుడికి భారతీయ రైల్వే ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఆయన పోగొట్టుకున్న లక్షల విలువైన బంగారపు ఉంగరాన్ని తిరిగిచ్చింది.
రైలు బాత్రూమ్లోని కమ్మోడ్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
రైలు పట్టాలపై పడిపోయిన విదేశీ యువతి స్కార్ఫ్ కోసం.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి చేసిన సహాయం అందరి హృదయాలు గెలుచుకుంది. వివరాల్లోకి వెళితే..
బిహార్ రాష్ట్రం ఛప్రా ప్రాంతానికి చెందిన కొంతమంది చిన్నారులు స్థానికంగా ఉన్న గంగా నదికి ఈత కొట్టేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో ఆడుకుంటూ ఉండగా వారికి ఓ డాల్ఫిన్ కనిపించింది. అది ప్రమాదవశాత్తూ నది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దానిని చుట్టుముట్టిన చిన్నారులు బయటకు తీసుకువచ్చారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 3 సంఖ్య గల అమ్మాయిలు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. వీరు వివాహం తర్వాత తమ తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, మంచి నిర్ణయ సామర్థ్యంతో భర్త జీవితంలో పురోగతికి కారణమవుతారని నమ్మకం ఉంది.
విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..
పర్వత ప్రాంతాల్లో పర్యటించే పర్యాటకులకు, చలిలో వేడివేడి మ్యాగీ తినడం అంటే ఒక మధురమైన అనుభవం. ఈ క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకుంటే ఎంత లాభం వస్తుందో తెలుసుకోవాలని ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి వినూత్న ప్రయోగం చేశారు. వివరాల్లోకి వెళితే..