బిర్యానీపై చేసిన కామెంట్ల కారణంగా ఓ వ్యక్తి కొంపమునిగింది. ఆడవారి గురించి అభ్యంతరకరంగా మాట్లాడాడన్న కారణంతో అతడి ఉద్యోగం పోయింది.
మావటిని అడిగి మరీ మసాజ్ చేయించుకున్న ఓ క్యూట్ ఏనుగు వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు.
హనీమూన్కు భర్త తన కుటుంబం మొత్తాన్ని తీసుకురావడంతో భార్యకు చిర్రెత్తుకొచ్చి విడాకులకు సిద్ధమైన ఘటన యూపీలో తాజాగా వెలుగు చూసింది.
ఓ ఇంటి వాటర్ ట్యాంకులో పెద్ద మొత్తంలో పాములు వెలుగుచూసిన ఘటన హరిద్వార్లో చోటుచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 27 పాములు వాటర్ ట్యాంకులో కనిపించాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది.
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడు ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తూ లక్షల్లో జీతం పొందుతున్నాడు. అయినప్పటికీ, శని, ఆదివారాల్లో బైక్ టాక్సీ సేవలు అందిస్తున్నాడు.
ఓ మహిళా యూట్యూబర్కి దొంగలు భారీ షాక్ ఇచ్చారు. హోమ్ టూర్ వీడియో చేస్తూ బంగారం, వెండి వస్తువులను ప్రదర్శించిన యూట్యూబర్ ఇంటిని దుండగులు కొల్లగొట్టారు. ఏకంగా లక్షల విలువైన బంగారాన్ని, నగదును స్వాహా చేశారు.
నెలకు రూ.1.7 లక్షలు సంపాదిస్తున్నా నెలాఖరులో రూ.2,520 మాత్రమే మిగులుతున్నాయంటూ ఒక జంట నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది. వారి ఖర్చులను పరిశీలించిన నెటిజన్లు పెద్ద మనసుతో స్పందిస్తూ పలు సలహాలు ఇచ్చారు.
ఫిలిప్పీన్స్లోని మిండనావో ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర కలకలం రేపింది. భూకంపం కారణంగా 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మంది గాయపడినట్లు సమాచారం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.