ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే అది సందర్భానుసారం బయటికి వస్తుటుంది. కొందరిలో ఎంత టాలెంట్ ఉన్నా.. అలాగే మరుగున పడి ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి టాలెంట్ బయటికి వస్తోంది. తాజాగా, ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది..
రెండేళ్ల వయసులో తప్పిపోయిన ఓ చిన్నారి.. 35 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని తిరిగి కలుసుకుంది. ఈ భావోద్వేగభరితమైన ఘటన చైనాలో చోటుచేసుకుని అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
రోజూ మనం వాట్సాప్, సోషల్ మీడియా పోస్టుల్లో ఉపయోగించే చిన్న ఎమోజీలకు కూడా ఒక ప్రత్యేక రోజు ఉందని మీకు తెలుసా? ప్రతి సంవత్సరం జులై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవం నిర్వహించుకుంటారు. ఈ రోజు వెనుక ఉన్న చరిత్ర, ఎమోజీల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
పెళ్లి సంబంధం వెతికిపెడతామని కస్టమర్కు మాటిచ్చి విఫలమైన మ్యారేజ్ బ్యూరో పరిహారం చెల్లించాలని కేరళలోని వినియోగదారుల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాలోని ఫ్లోరిడా పెన్సకోలా బీచ్లో యూఎస్ నేవీ 'బ్లూ ఏంజెల్స్' రెండు యుద్ధ విమానాలు అత్యంత తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. దీంతో పర్యాటకుల టెంట్లు, కుర్చీలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.
అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల రిద్ధీ చౌహాన్ తన స్కూల్లోని నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కోర్ (ఎన్జేఆర్ఓటీసీ) యూనిట్కు నాయకత్వం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.
మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మల్షేజ్ ఘాట్లో వీస్తున్న అత్యంత బలమైన గాలులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కెనడా ఒంటారియోలో అడవి మంటలు రైలును చుట్టుముట్టాయి. క్యాబ్ కిటికీల నుంచి పొగ, మంటలతో కూడిన భయానక వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి.
అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేక ఓ యువతి గుండు గీయించుకుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై కంటెంట్ క్రియేటర్ కీర్తన మీనన్ స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని, అది కేవలం తన సొంత నిర్ణయమని స్పష్టం చేశారు.
నేపాల్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏనుగు రూపంలో మృత్యువు ఓ కుటుంబాన్ని వెంటాడింది. 14 ఏళ్ల వ్యవధిలో నలుగురు కుటుంబసభ్యులను బలితీసుకుంది.