• Home » NRI

ప్రవాస

గల్ఫ్‌లో వైభవంగా టీడీపీ మహానాడు

గల్ఫ్‌లో వైభవంగా టీడీపీ మహానాడు

ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గోన్నారు.

ఖతర్‌లో ఉత్సాహంగా మహానాడు

ఖతర్‌లో ఉత్సాహంగా మహానాడు

ఖతర్‌లో శుక్రవారం జరిగిన మహానాడుకు అల్ ఖోర్, రాస్ లాఫాన్, దుఖాన్, మెసాయిద్, అల్ వక్ర, దోహా తదితర సుదూర ప్రాంతాల నుంచి టీడీపీ యువ కార్యకర్తలు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలుగు సమితి, తానా పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం

తెలుగు సమితి, తానా పాఠశాల ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం

తెలుగు సమితి-నెబ్రాస్కా, తానా పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 16న తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల నడుమ జరిగాయి.

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్

గతేడాది బ్రిటన్ వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్‌లో నిలిచారు. గతేడాది యూకేలోకి నికర వలసలు దాదాపు సగం మేర తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్

సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్

డాలస్‌లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. స్ప్రింగ్ ఫెస్ట్‌ను వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జనాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అట్లాంటాలో తానా వాలీబాల్ టోర్నమెంట్

అట్లాంటాలో తానా వాలీబాల్ టోర్నమెంట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అట్లాంటా విభాగం ఆధ్వర్యంలో మే 16న జార్జియాలోని రోస్వెల్‌లో ఉన్న డాన్ వైట్ మెమోరియల్ పార్క్‌లో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్‌కు అద్భుత స్పందన వచ్చింది.

ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి

ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి

ఖతర్‌లో శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారథి గురువారం దోహాకు చేరుకున్నారు.

ఛార్లెట్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు

ఛార్లెట్‌లో ఘనంగా మదర్స్ డే వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో మే 16వ తేదీన ఛార్లెట్‌లో మాతృ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 500 మందికిపైగా మహిళలు రావడం విశేషం.

కొలంబియా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం.. ప్రవాసాంధ్ర విద్యార్థిని కీలకోపన్యాసం

కొలంబియా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం.. ప్రవాసాంధ్ర విద్యార్థిని కీలకోపన్యాసం

ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో 2026 బ్యాచ్ విద్యార్థులు తమ అండర్ గ్రాడ్యుయేట్ విద్యను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన స్నాతకోత్సవంలో మిషిగన్ రాష్ట్రం ట్రాయ్‌కు చెందిన ప్రవాసాంధ్ర విద్యార్థిని, సీనియర్ క్లాస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సరయు బేతంచూర్ల కీలకోపన్యాసం చేశారు

గల్ఫ్ నాట కష్టాలు.. దశాబ్దం తరువాత రిక్తహస్తాలతో స్వదేశానికి తెలుగు మహిళ

గల్ఫ్ నాట కష్టాలు.. దశాబ్దం తరువాత రిక్తహస్తాలతో స్వదేశానికి తెలుగు మహిళ

గల్ఫ్‌లో కొనేళ్లుగా కష్టాలు పడిన ఒక తెలుగు మహిళ చివరకు విమాన టికెట్టు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో రిక్త హస్తాలతో తిరిగెళ్లారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి