అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
యూఏఈలో మరణించిన జనసేన కార్యకర్త కుటుంబానికి అండగా పార్టీ గల్ఫ్ విభాగం నిలిచింది. మృతదేహాన్ని భారత్కు తరలించడంతో పాటు బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది.
న్యూయార్క్లోని ఫ్లషింగ్లో జరిగిన టీఎల్ సీఏ ఉగాది వేడుకల్లో అశోక్ చింతకుంట దంపతులు అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. టీఎల్ సీఏ ప్రెసిడెంట్ సుమంత్ రామ్ శెట్టి చేతులమీదుగా ఈ అమేయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభమైంది.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైవే దత్తత’ కార్యక్రమం సామాజిక సేవలో తెలుగు విద్యార్థుల చైతన్యాన్ని మరోసారి ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రహదారి పరిసరాలను శుభ్రపరిచి, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు.. చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
నాట్స్ లలిత కళా వేదిక ఆధ్వర్యంలో జూమ్ వేదికగా నిర్వహించిన సాహితీ ఇష్టాగోష్టిలో శతాధిక అవధానార్చనాచార్య తటవర్తి కళ్యాణ చక్రవర్తి తెలుగు పద్య మాధుర్యాన్ని వివరిస్తూ సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు. అవధానం, పద్య రచన ప్రాముఖ్యతపై విశేషంగా ప్రసంగించారు.
అమెరికాలోని సెయింట్ లూయిస్ నగర ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరైంది.
ఎడారి దేశాలలో తెలుగు తమ్ముళ్లు మరోసారి కదం తొక్కారు. ఉత్సాహంతో ఉరకలేస్తూ తమ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
అమెరికాలో నాట్స్ సంస్థ ప్రవాస భారతీయుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వెల్నెస్ వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, వెల్నెస్ కోచ్, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.