అట్లాంటా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
అమెరికా చరిత్రలో తొలిసారిగా సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం నిర్వహిస్తున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
గల్ఫ్ దేశాలలో పని చేస్తూ క్యాన్సర్ బారిన పడి స్వదేశానికి తిరిగి వచ్చే పేద ప్రవాసాంధ్ర కార్మికులకు వైద్య చికిత్స అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రవాసాంధ్ర ప్రముఖురాలు శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణను కోరారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్ఆర్టీ (APNRT) కో-ఆర్డినేటర్ల సమావేశం మెల్బోర్న్లో అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్గా డాక్టర్ రాజా నియమితులయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో వర్జీనియాలో (యూఎస్ఏ) ఎన్నారైల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
సంస్కృతి బహ్రెయిన్ నూతన కార్యవర్గం తాజాగా కొలువుదీరింది. సంస్థ అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన దీపక్ నంద్యాల ఎన్నికయ్యారు.
విదేశాల్లోని తెలుగుదేశం శ్రేణులు సుదీర్ఘ కాలం పాటు ఎదురు చూసిన వివిధ కమిటీల నియామకాలను ఏపీ సర్కారు దాదాపు పూర్తి చేసింది.
పేదరికం నుంచి బయటపడటానికి పెళ్లయిన సంవత్సరానికే ఎడారి బాట పట్టిన ఒక తెలంగాణ వ్యక్తి ఒక్కసారి కూడా వెనక్కి రాకుండా అరబ్బు దేశంలో ఏకధాటిగా 44 ఏళ్ళు గడిపాడు. చివరకు అక్కడే కన్నుమూశాడు.