• Home » National

జాతీయం

అయోధ్య రామాలయం విరాళాల దోపిడీ కేసులో వాదించం

అయోధ్య రామాలయం విరాళాల దోపిడీ కేసులో వాదించం

అయోధ్య రామాలయం దోపిడీ కేసులో నిందితుల తరఫున వాదించకూడదని యూపీలోని ఫైజాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక కావలసినంత పెట్రోలు, డీజిల్‌

ఇక కావలసినంత పెట్రోలు, డీజిల్‌

చమురు సరఫరా మెరుగుపడడంతో పెట్రోలు, డీజిల్‌ కొనుగోలుకు సంబంధించి వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై విధించిన ...

భారత్‌-పాక్‌ అనధికార చర్చలతో సంబంధం లేదు

భారత్‌-పాక్‌ అనధికార చర్చలతో సంబంధం లేదు

భారత్‌, పాకిస్థాన్‌లకు చెందిన రిటైర్డు అధికారులు, రాజకీయ నాయకులు జరిపే అనధికారిక చర్చలను ప్రభుత్వం పట్టించుకోదని విదేశీ వ్యవహారాల కార్యదర్శి ...

బీఎల్‌ సంతోష్‌ స్థానంలో సునీల్‌ బన్సల్‌!

బీఎల్‌ సంతోష్‌ స్థానంలో సునీల్‌ బన్సల్‌!

కేంద్ర ప్రభుత్వంతో పాటు, బీజేపీ కార్యవర్గంలోనూ మార్పులు చోటుచేసుకుంటాయన్న ఊహాగానాలు వ్యాపించాయి. బీజేపీ పునర్వ్యవస్థీకరణలో...

సీషెల్స్‌తో బంధం బలోపేతం!

సీషెల్స్‌తో బంధం బలోపేతం!

తూర్పు ఆఫ్రికాలోని 115 దీవుల సమూహమైన సీషెల్స్‌ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ముగిసింది. సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు ...

పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలకు ఫుల్ స్టాప్

పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలకు ఫుల్ స్టాప్

రిటెయిల్ పెట్రోల్ బంకుల్లో కమర్షియల్ కొనుగోళ్లపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జులై 1 నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది.

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం

దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా ఢిల్లీలోని రేఖా గుప్తా సర్కారు కీలక అడుగు వేసింది. సీఎం అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్, ఇవాళ 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'కు ఆమోదముద్ర వేసింది.

అయోధ్య విరాళాల కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

అయోధ్య విరాళాల కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

3 ఏళ్ల బాలికపై హత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష

3 ఏళ్ల బాలికపై హత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన ఒక నిందితుడికి పుణె ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా మరణ శిక్ష విధించింది. ఈ కేసు అత్యంత అరుదైనదని అడిషనల్ జడ్జి పేర్కొన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుంది: ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా

భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుంది: ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా

భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక, వార్షిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి