• Home » National

జాతీయం

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం విజిల్‌‌కు వేయండి: విజయ్

తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగంపై తమిళగ వెట్రి కళగం నేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి డీఎంకే పాల్పడుతోందని అన్నారు.

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

ఎన్నికలకు ముందు బొనాంజా.. ఒక్కో మహిళ ఖాతాలో రూ.5,000

కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

బంగ్లా ఎన్నికల్లో ఢాకా నుంచి హిందూ అభ్యర్థి ఘన విజయం

బంగ్లా ఎన్నికల్లో ఢాకా నుంచి హిందూ అభ్యర్థి ఘన విజయం

బీఎన్‌పీ నుంచి హిందూ అభ్యర్థిగా ఢాకా-3 నుంచి పోటీ చేసిన గయేశ్వర్ చంద్ర రాయ్ ఈ ఎన్నికల్లో తన సమీప జమాతే-ఇ-ఇస్లామీ అభ్యర్థి మహమ్మద్ షహినూర్ ఇస్లాంపై విజయం సాధించారు.

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణులు.. డిఫెన్స్ ప్యానల్ పచ్చజెండా

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కూతురి దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని తల్లి హత్య

కూతురి దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని తల్లి హత్య

కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. జ్యోతిష్యుడు చెప్పాడని ఓ కూతురు ఘాతుకానికి ఒడిగట్టింది. కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసింది.

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్‌కు మోదీ అభినందనలు

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం.. తారిఖ్ రెహ్మాన్‌కు మోదీ అభినందనలు

పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ ఘనవిజయం సాధించడంతో తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది నిర్ణయాత్మకమైన గెలుపుగా అభివర్ణించారు.

సార్వత్రిక సమ్మె ప్రభావం పాక్షికం

సార్వత్రిక సమ్మె ప్రభావం పాక్షికం

కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం జరిగిన దేశవ్యాప్త సమ్మె.. జన జీవనంపై పాక్షిక ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, జాతి వ్యతిరేక, కార్మికుల వ్యతిరేక, రైతుల వ్యతిరేక...

ఈజిప్టు పిరమిడ్‌లలో తమిళ-బ్రహ్మీ శాసనాలు

ఈజిప్టు పిరమిడ్‌లలో తమిళ-బ్రహ్మీ శాసనాలు

పురాతన తమిళ వ్యాపారులు 2 వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టులో ప్రయాణించారని నిర్ధారించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈజిప్టులోని రాజ సమాధుల్లో...

అమెరికాకు భారత్‌ లొంగిపోయినట్టే కనిపిస్తోంది!

అమెరికాకు భారత్‌ లొంగిపోయినట్టే కనిపిస్తోంది!

అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంశంలో మోదీ ప్రభుత్వ తీరును చూస్తే.. అమెరికా ఒత్తిళ్లకు భారత్‌ లొంగిపోయిందనే అభిప్రాయమే కలిగిస్తోందని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత, మాజీ ప్రధాని...

జనరల్‌ నరవణె పుస్తకాన్ని.. కావాలనే లీక్‌ చేశారు!

జనరల్‌ నరవణె పుస్తకాన్ని.. కావాలనే లీక్‌ చేశారు!

లద్దాఖ్‌ సంక్షోభంపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె స్వీయచరిత్ర ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకంపై రేగిన రాజకీయ వివాదం ముదురుతోంది. కేంద్ర ప్రభుత్వం (రక్షణ శాఖ) ఈ పుస్తకం...



తాజా వార్తలు

మరిన్ని చదవండి