• Home » National

జాతీయం

సమయ్ రైనా బృందం కేసు క్లోజ్.. సుప్రీంకోర్టు ప్రశంసలు

సమయ్ రైనా బృందం కేసు క్లోజ్.. సుప్రీంకోర్టు ప్రశంసలు

'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో దివ్యాంగులపై జోకులు వేసినందుకు హాస్యనటుడు సమయ్ రైనా, మరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

'ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తాం!'.. ఆగంతకుల మెయిల్

'ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తాం!'.. ఆగంతకుల మెయిల్

పంద్రాగస్టు వేడుకలకు సమాయత్తమవుతోన్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో బాంబు దాడులకు పాల్పడతామని ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.

విదేశాల్లో భారతీయులపై 7 రెట్లు పెరిగిన దాడులు

విదేశాల్లో భారతీయులపై 7 రెట్లు పెరిగిన దాడులు

విదేశాల్లో ఉంటున్న భారతీయులపై దాడులు గత ఐదేళ్లల్లో 7 రేట్లు పెరిగాయని విదేశాంగ శాఖ రాజ్యసభలో వెల్లడించింది.

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్

మెక్సికోలో చిక్కుకున్న పంజాబీ సిక్కు యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నేను పెద్ద తప్పు చేశాను' అని కన్నీళ్లు పెట్టుకుంటూ అతడు వేడుకుంటున్న తీరు అందరినీ చలింపజేస్తోంది.

భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు.. ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వార్నింగ్

భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు.. ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వార్నింగ్

భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ హెచ్చరించారు. ఎలాంటి పర్యావసానాలనైనా లెక్క చేయకుండా భారత్ భారీ దాడులు చేయగలదని తేల్చి చెప్పారు.

నాకు, విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకోవద్దు: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్

నాకు, విద్యార్థులకు మధ్య జోక్యం చేసుకోవద్దు: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్

నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై చర్యలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిద్ధమైనందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

జనగణన-2027పై కేంద్రం కీలక నోటిఫికేషన్.. తొలిసారిగా సమగ్ర కుల గణన

జనగణన-2027పై కేంద్రం కీలక నోటిఫికేషన్.. తొలిసారిగా సమగ్ర కుల గణన

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసును కొట్టేసిన సుప్రీం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో తాజాగా ఊరట దక్కింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి నేరపూరిత పరువు నష్టం కేసును సుప్రీం కోర్టు తాజాగా కొట్టేసింది.

వామ్మో దెయ్యం..  భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు

వామ్మో దెయ్యం.. భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు

మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న విచిత్ర సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల్లో హఠాత్తుగా ఏడవడం, గట్టిగా నవ్వడం, అరవడం వంటి భయానక లక్షణాలు కనిపించడం, దానికి తోడు బడిలో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లారు..

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

తమిళనాడు కరూర్‌లో తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి