• Home » National

జాతీయం

హాస్టల్లో దెయ్యాలు.. ఇళ్లకు పిల్లలు!

హాస్టల్లో దెయ్యాలు.. ఇళ్లకు పిల్లలు!

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. నాకు దెయ్యం కనిపించింది అని ఒకరంటే..

మున్ముందు భారీ ఉద్యమాలు

మున్ముందు భారీ ఉద్యమాలు

దేశంలో ముందుముందు జెన్‌జీ భారీ ఉద్యమాలు నిర్వహిస్తుందని కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తెలిపారు. అయితే, వారి ఉద్యమాలకు సీజేపీ ఒక్కటే వేదిక కాదని, ఎవరి దారిలో వారు ఉద్యమాలు చేస్తారని అన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. తొలిసారి కులగణన

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. తొలిసారి కులగణన

మంచు ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో సెప్టెంబరు 1 నుంచే జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో..

ఇది మా సమస్య!

ఇది మా సమస్య!

నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చర్యలకు ప్రయత్నించిన అంశంపై రగడ కొనసాగుతోంది. చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా బీసీఐ తీరును తప్పుబట్టింది.

నా వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారు: సీజేఐ సూర్యకాంత్

నా వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారు: సీజేఐ సూర్యకాంత్

న్యాయస్థానంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను సందర్భం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం

భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సర్వసిద్ధమైంది. శనివారం, ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరిగే జాతీయ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వరుసగా 13వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

కాశ్మీరీ పండిట్లకు ఉగ్ర బెదిరింపులు.. ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం!

కాశ్మీరీ పండిట్లకు ఉగ్ర బెదిరింపులు.. ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం!

కశ్మీర్ లోయలో పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్ ఉద్యోగులకు వచ్చిన ఉగ్ర బెదిరింపులపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులను ఆదేశించారు.

రాహుల్ 'మోదీ-మెలోని' వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ, బీజేపీ ఆగ్రహం

రాహుల్ 'మోదీ-మెలోని' వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ, బీజేపీ ఆగ్రహం

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు విమర్శలపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎత్తిపొడుపు మాటలు సరికాదంటూ.. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, అవగాహన కీలకమని చెప్పింది.

వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలి: రాష్ట్రపతి ముర్ము

వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలి: రాష్ట్రపతి ముర్ము

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమయ్ రైనా బృందం కేసు క్లోజ్.. సుప్రీంకోర్టు ప్రశంసలు

సమయ్ రైనా బృందం కేసు క్లోజ్.. సుప్రీంకోర్టు ప్రశంసలు

'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో దివ్యాంగులపై జోకులు వేసినందుకు హాస్యనటుడు సమయ్ రైనా, మరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి