• Home » National

జాతీయం

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం, నలుగురి మృతి..

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో రోడ్డుప్రమాదం, నలుగురి మృతి..

ఉత్తర్‌ప్రదేశ్ మధుర జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు.

పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు!

పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది.

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన రహదారి.. భారీగా నిలిచిన పర్యాటకుల వాహనాలు

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన రహదారి.. భారీగా నిలిచిన పర్యాటకుల వాహనాలు

హిమాచల్‌ప్రదేశ్‌లో లాహౌల్- స్పితి జిల్లాలోని ఝల్మా వాగులో నీటి ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో మారుమూల ప్రాంతాలను కలిపే రహదారిలోని కొంత భాగం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

గడప దాటుతున్న పాత బంగారం

గడప దాటుతున్న పాత బంగారం

సగటు భారతీయులకు ఎన్నిరకాల ఆస్తులున్నా.. అతిగా మనసుపడే ఆస్తి మాత్రం బంగారమే. ఎంతోకొంత బంగారం లేని ఇల్లు కనిపించదంటే అతిశయోక్తి కాదు.

ఏఐ చేతులెత్తేస్తే.. మనుషులే దిక్కయ్యారు!

ఏఐ చేతులెత్తేస్తే.. మనుషులే దిక్కయ్యారు!

ప్రపంచమంతా కృత్రిమ మేధ (ఏఐ) వెంట పరుగులు తీస్తున్న క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్‌ కూడా అదే బాట పట్టింది! కానీ..

ప్రస్తుత పదో తరగతి బ్యాచ్‌కు ‘త్రిభాషా’ విధానం మినహాయింపు

ప్రస్తుత పదో తరగతి బ్యాచ్‌కు ‘త్రిభాషా’ విధానం మినహాయింపు

నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020 కింద త్రిభాషా విధానం అమలుపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) సోమవారం...

సముద్రంలో విమానాశ్రయం

సముద్రంలో విమానాశ్రయం

దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం (ఆఫ్‌షోర్‌ ఎయిర్‌పోర్ట్‌) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘాట్‌ జిల్లా ...

ఓటు పోయింది.. పాస్‌పోర్టు ఆగింది

ఓటు పోయింది.. పాస్‌పోర్టు ఆగింది

ఈ ఏడాది మార్చిలో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో తన ఓటు తొలగించారని..

ఢిల్లీలో పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలకు చెక్‌!

ఢిల్లీలో పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలకు చెక్‌!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి