• Home » National

జాతీయం

కేంద్ర క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

కేంద్ర క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర క్యాబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్..  ఏం జరిగిందంటే.?

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్.. ఏం జరిగిందంటే.?

ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌లోని కొంత భాగం శనివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.

తమిళనాడు మహిళలకు గుడ్‌న్యూస్... వారి అకౌంట్లలో రూ.5 వేలు జమ

తమిళనాడు మహిళలకు గుడ్‌న్యూస్... వారి అకౌంట్లలో రూ.5 వేలు జమ

తమిళనాడు ప్రభుత్వం మహిళకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో తలో రూ.5 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్ కీలక సందేశాన్ని ఇచ్చారు.

అమెరికా ఒప్పందంపై దేశవ్యాప్త ఉద్యమం!

అమెరికా ఒప్పందంపై దేశవ్యాప్త ఉద్యమం!

కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం పార్లమెంటు భవన సముదాయంలో జరిగిన...

పెళ్లాడతావా.. చస్తావా!

పెళ్లాడతావా.. చస్తావా!

పెళ్లంటే.. పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. కోటి ఆశలతో, కొత్త కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతన్నామన్న ఆనందంలో వధూవరులు....

స్టాలిన్‌ కావాలో.. నేను కావాలో తేల్చుకోండి

స్టాలిన్‌ కావాలో.. నేను కావాలో తేల్చుకోండి

అదుపు తప్పిన ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ కావాలో, ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే తాను కావాలో తేల్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు...

‘సేవాతీర్థ్‌’లోకి పీఎంవో

‘సేవాతీర్థ్‌’లోకి పీఎంవో

దేశ రాజధాని చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 95 ఏళ్లపాటు ఒకే భవనంలో కొనసాగిన ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తొలిసారి కొత్త చిరునామా పొందింది.

కేంద్ర మంత్రి  హర్దీప్‌సింగ్‌ పురీ రాజీనామాకు విపక్షాల పట్టు

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ రాజీనామాకు విపక్షాల పట్టు

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీ పేరు ఉన్న నేపథ్యంలో ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు శుక్రవారం కూడా పార్లమెంటులో హంగామా సృష్టించాయి.

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎం రాహత్.. ప్రారంభించిన ప్రధాని

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎం రాహత్.. ప్రారంభించిన ప్రధాని

నూతన ప్రధాన మంత్రి కార్యాలయం సేవా తీర్థ్‌‌‌ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థికసాయం అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని కూడా ప్రారంభించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి