ఉత్తర్ప్రదేశ్ మధుర జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రక్కు, బస్సు ఢీకొని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.
కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్లైన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది.
హిమాచల్ప్రదేశ్లో లాహౌల్- స్పితి జిల్లాలోని ఝల్మా వాగులో నీటి ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో మారుమూల ప్రాంతాలను కలిపే రహదారిలోని కొంత భాగం ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
సగటు భారతీయులకు ఎన్నిరకాల ఆస్తులున్నా.. అతిగా మనసుపడే ఆస్తి మాత్రం బంగారమే. ఎంతోకొంత బంగారం లేని ఇల్లు కనిపించదంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచమంతా కృత్రిమ మేధ (ఏఐ) వెంట పరుగులు తీస్తున్న క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ కూడా అదే బాట పట్టింది! కానీ..
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)-2020 కింద త్రిభాషా విధానం అమలుపై సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం...
దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం (ఆఫ్షోర్ ఎయిర్పోర్ట్) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లా ...
ఈ ఏడాది మార్చిలో పశ్చిమబెంగాల్లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో తన ఓటు తొలగించారని..
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.