• Home » National

జాతీయం

నాసా యవనికపై తెలుగు మార్క్‌

నాసా యవనికపై తెలుగు మార్క్‌

మార్క్‌ సుబ్బారావు నార్త్‌ కరొలినా రాష్ట్రం షార్లెట్‌లో ఉపాధ్యాయుల సుబ్బారావు, రెజీనా దంపతులకు జన్మించారు. న్యూజెర్సీలోని మోరి్‌సటౌన్‌లో హైస్కూల్‌ చదువు పూర్తి చేశారు.

రాయితీలు ఒప్పందాలు కాదు, సడలింపులే!

రాయితీలు ఒప్పందాలు కాదు, సడలింపులే!

ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చిన పన్ను రాయితీలను ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి ప్రకటించిన పన్ను రాయితీ జీవితకాలం కొనసాగే హక్కు కాదని తేల్చిచెప్పింది.

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘సికాడా’

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘సికాడా’

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది..! ‘సికాడా’ (బీఏ.3.2) అనే కొత్త వేరియంట్‌ రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తోంది.

పేదలకు ఏడాదికి రెండు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

పేదలకు ఏడాదికి రెండు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

కేరళలో ఏప్రిల్‌ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే మేనిఫెస్టోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ స్థానికంగా మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో....

బీజేపీలో చేరిన టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌

బీజేపీలో చేరిన టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌(52) బీజేపీలో మంగళవారం చేరారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సమక్షంలో...

సీపీఎం, బీజేపీ మధ్య ఒప్పందం

సీపీఎం, బీజేపీ మధ్య ఒప్పందం

కేరళలో సీపీఎం, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎల్‌డీఎఫ్‌ గెలవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారన్నారు.

ఒరాకిల్‌ ఊచకోత

ఒరాకిల్‌ ఊచకోత

అమెరికా టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ మంగళవారం ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. అందులో ఏకంగా 12 వేల మంది భారతదేశంలో....

పీఎంవో అడిషనల్‌ సెక్రటరీగా శ్రీధర్‌ చిరువోలు

పీఎంవో అడిషనల్‌ సెక్రటరీగా శ్రీధర్‌ చిరువోలు

ప్రధానమంత్రి కార్యాలయంలో అడిషనల్‌ సెక్రటరీగా తెలుగు మూలాలున్న శ్రీధర్‌ చిరువోలును నియమిస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రాన్స్‌జెండర్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ట్రాన్స్‌జెండర్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే..

బిహార్‌ ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తుల మృతి

బిహార్‌ ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తుల మృతి

బిహార్‌లో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. నలందా జిల్లా దీప్‌ నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని శీతల మాతా ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి