విమానాల్లో ప్రయాణించే వారు తమ లగేజీకి ఎట్టి పరిస్థితుల్లో సాధారణ తాళాలు వేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం యువ జంటల్లో మినీమూన్ ట్రెండ్ కనిపిస్తోందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మినీమూన్ ఎంటో, హనీమూన్తో పోలిస్తే తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత దేశ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి భారత్కు మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రపంచంలో రెండవ అత్యంత శీతల ప్రదేశం మన భారత్లోనే ఉందని మీకు తెలుసా? మరి ఈ ప్రదేశం ఎక్కడుందో, ఇక్కడి విశేషాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
దాదాపు ఐదేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర జూన్ 2025లో పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, కైలాస మానస సరోవర్ యాత్ర అంటే ఏంటి? ఈ పవిత్రమైన యాత్రకు ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి కొన్ని అద్భుతమైన చారిత్రక కట్టడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నవంబర్లో ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రకృతిని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. కాబట్టి..
ఫారన్ ట్రిప్కు ప్లాన్ చేసుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ దేశాల పర్యటనకు వెళ్లే వారికి అందుకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తుంది.
విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లానుకునే పర్యాటకుల కోసం ప్యాకేజీను ఐఆర్సీటీసీ తీసుకు వచ్చింది.
శీతాకాలం ప్రారంభమైంది. నవంబర్ మాసంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రకృతి ప్రేమికులు ప్లాన్ చేసుకుంటారు. వారిని కట్టిపడేసే ప్రాంతాలు దేశంలోని చాలానే ఉన్నాయి.