• Home » International

అంతర్జాతీయం

జపాన్‌లో మరోసారి భూప్రకంపనలు.. 6.1తీవ్రతతో భూకంపం..

జపాన్‌లో మరోసారి భూప్రకంపనలు.. 6.1తీవ్రతతో భూకంపం..

ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలను జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇటీవల వెనెజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

ఆశలు సమాధి!

ఆశలు సమాధి!

వెనెజువెలాలో భూకంపంతో కుప్పకూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడటంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

క్షిపణి మోతలు.. డ్రోన్‌ దాడులు

క్షిపణి మోతలు.. డ్రోన్‌ దాడులు

పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న పర్షియన్‌ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌‌లో కంపించిన భూమి..

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌‌లో కంపించిన భూమి..

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదయ్యింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది.

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదులు, పహల్గాం సూత్రధారి..

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదులు, పహల్గాం సూత్రధారి..

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియల కార్యక్రమానికి లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరేకు చెందిన కీలక నేతలు హాజరైనట్లు వైరల్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్.. త్వరలో ట్రేడ్ డీల్: అమెరికా విదేశాంగ మంత్రి

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్.. త్వరలో ట్రేడ్ డీల్: అమెరికా విదేశాంగ మంత్రి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు.

ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు: ట్రంప్

ఇరాన్ ముప్పు పూర్తిగా తగ్గలేదు.. ఇంకా దాడులు చేయగలదు: ట్రంప్

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్‌లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన పాక్ ప్రజలు..

పాకిస్థాన్‌లో భూప్రకంపనలు.. పరుగులు తీసిన పాక్ ప్రజలు..

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెనెజువెలా, జపాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, అమెరికా దేశాల్లో భూకంపాలు సంభవించి పెను విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది.

అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం..

అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం..

శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.

వెనెజువెలా భూకంప బీభత్సం.. 920కు చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు..

వెనెజువెలా భూకంప బీభత్సం.. 920కు చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు..

వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాల విధ్వంసం మరింత తీవ్రమవుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూన్ 24న సెకెన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రత గల రెండు శక్తిమంతమైన భూకంపాలు వెనెజువెలాను కుదిపేసిన సంగతి తెలిసిందే.



తాజా వార్తలు

మరిన్ని చదవండి