టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్కు ఈ గౌరవం దక్కింది.
భారత్ విషయంలో సుంకాలను తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం వెనుక ఓ వ్యక్తి కీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే భారత్ లోని అమెరికా రాయబారిగా పని చేస్తున్న సెర్గియో గోర్.
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎ్ససీఐఎస్) 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ను శనివారం ప్రకటించింది.
టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. తన 90వ ఏట.. సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక...
పాకిస్థాన్లో రక్తపుటేరులు పారుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలోచిస్థాన్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి, పాకిస్థాన్ సైన్యానికి మధ్య గత శుక్రవారం నుంచి జరుగుతున్న భీకర పోరాటంలో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు...
పాక్లోని బలోచిస్థాన్ ప్రావిన్స్కు స్వాతంత్ర్యం కోసం ఓ మహిళా ఫైటర్ ఆత్మబలిదానం చేసిన వీడియో వైరల్గా మారింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్వయంగా ఈ వీడియోను రిలీజ్ చేసింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో స్థానిక కోర్టు సోమవారంనాడు పదేళ్ల జైలుశిక్ష విధించింది.
దలైలామాకు గ్రామీ అవార్డుపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పందించారు. దలైలామా పూర్తి ఆధ్యాత్మిక వ్యక్తి కాదని, మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ ప్రవాసి అని విమర్శించారు.
అమెరికా తమపై దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఇరాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మొహరించిన ట్రంప్ యంత్రాంగానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై అమెరికా దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదన హెచ్చరించారు.