ఇరాన్తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా సైన్యం మరో వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఇప్పటికీ 20కిపైగా యుద్ధనౌకలు సిద్ధంగానే ఉంచామని చెప్పింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని సమాచారం.
నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు చేసుకున్న ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’లో ఈజిప్ట్ కూడా చేరనుంది.
అమెరికాలో గర్ల్ఫ్రెండ్ను హత్య చేసిన కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న భారతీయుడిని బెర్లిన్లో జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమాసియాలో మళ్లీ అలజడి రేగింది. సౌదీలోని చమురు, గ్యాస్ రిఫైనరీలే లక్ష్యంగా ఆదివారం యెమెన్లోని హుతీలు భీకర డ్రోన్ దాడులు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ శుద్ధి కేంద్రాల్లో ఒకటైన..
అమెరికా-ఇరాన్ యుద్ధంతో హోర్ముజ్ జలసంధి గుండా చమురు, ఇతరత్రా సరుకుల రవాణా సంక్షోభంలో పడడంతో కొత్త ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి.
అమెరికాలో తన 19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ యువకుడిని జర్మనీలో పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయా? ఇరాన్పై మరో దాడి జరగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
రష్యా-భారత్కు ప్రత్యక్ష రైలు మార్గం ఎంతో దూరంలో లేదా..? అంటే, అవుననే సమాధానం వస్తోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనను రష్యా పరిశీలిస్తోంది.