ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఐరోపా ఖండం అల్లాడుతోంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకూ భానుడి ప్రతాపానికి 1300 మందికి పైగా కన్నుమూశారు.
హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరుపక్షాల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. అమెరికాతో సమావేశం కావాలని ఇరాన్ అభ్యర్థించిందని, రేపు దోహాలో టెహ్రాన్తో చర్చలు జరుగుతాయని చెప్పారు.
జర్మనీలో తాజాగా కాల్పుల కలకలం రేగింది. స్డేడ్ నగరంలోని ఒక యూత్ కేంద్రంలో కాల్పులు జరగడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సినిమాల్లో ముసుగు వేసుకుని వచ్చి నేరస్థులను నడిరోడ్డుపై శిక్షించే 'బ్యాట్మ్యాన్' పాత్రను మనం చూసే ఉంటాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనలే నిజజీవితంలో జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అతడిని నెటిజన్లు 'మెక్సికన్ బ్యాట్మ్యాన్'గా పిలుచుకుంటున్నారు.
హోర్ముజ్లో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ఆర్టికల్-5 అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేంటీ ఆర్టికల్-5? అందులో ఏముంది?
పశ్చిమాసియాలో ఇటీవల మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించనుంది. అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరస్పర దాడులను నిలిపివేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయి.
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు వైమానిక దాడులు నిర్వహించి 35 మంది తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల స్థావరాలు, వారి సురక్షిత ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ తెలిపారు.
రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఐరోపాను వణికిస్తున్నాయి. గత వారంలో తీవ్రమైన వేడి, వడగాడ్పుల కారణంగా మూడు రోజుల్లోనే...
పశ్చిమాసియాను మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందానికి పురిట్లోనే గండిపడింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్టు ప్రకటించారు. చావంటే తనకు భయం లేదని వెల్లడించారు.