అమెరికా యుద్ధనౌక ‘ యూఎ్సఎస్ అబ్రహం లింకన్’లో అంతర్గత ఉద్రిక్తతలు చెలరేగడంతో జరిగిన ఘర్షణలో ఏడుగురు యూస్ నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా...
ఇరాన్ దాడి చేస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో తన అధికారిక విమానం ‘ఎయిర్ఫోర్స్ వన్’లో కాకుండా.. మరో విమానంలో రహస్యంగా ప్రయాణించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు...
రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్కు పెద్ద సవాలుగా మారింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా వంద శాతం సుంకాలు విధించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పరిష్కరించుకుంటారని వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తెలిపారు.
పత్రికా సమావేశాల్లో కునుకులోకి జారే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్నకు షాకిచ్చి నిద్రలేపే ‘జాపర్’గా ఓ యువతి పేరు ట్రెండ్ అవుతుండటంతో ఆమె తాజా స్పందించి వివరణ ఇచ్చారు. ఇష్టారీతిన ట్రోలింగ్కు దిగే వారికి ఇంగిత జ్ఞానం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు.
జింబాబ్వేలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరీబా సరస్సులో 114 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పడవ.. బోల్తా పడటంతో 15 మంది మృతి చెందారు. పలువురు గల్లంతవడంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
తుర్కియేలో నాటో సమావేశాల అనంతరం సీక్రెట్గా ఓ ప్లేన్లో అమెరికాకు వెళ్లిపోయిన విషయాన్ని ట్రంప్ తాజాగా అంగీకరించారు.
భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారీ ఊరట. సౌరవిద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు ఆయన, ఆయన బంధువు సాగర్ అదానీ, మరికొందరు కలిసి 2024లో భారత్లో..
చైనా అంతరిక్ష కార్యక్రమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైనాన్ ప్రావిన్స్లోని వెంచాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ కొద్దిసేపటికే గాల్లో పేలిపోయింది.