అత్యున్నత స్థాయిలో త్రివిధ దళాల సమన్వయానికి పాకిస్థాన్ కొత్తగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ సీడీఎఫ్ అనే పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....
దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా తరఫున ఒక్క...
అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ దశకంలో పాకిస్థాన్లోని కహుతా అణు కేంద్రంపై భారత్..
అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.
కాల్మెగీ తుపాను వియత్నాం దేశంలో బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి దాదాపు 2600 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను గాలులకు ఇళ్ల టాపులు కొట్టుకుపోయాయి. 57 ఇళ్లు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. ఇక ఫిలిప్పీన్స్లో తుపానుకు చిక్కి సుమారు 200 మంది మరణించారు.
ఒహాయో గవర్నర్ ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన అద్భుతమైన గవర్నర్గా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని హామీ కూడా ఇచ్చారు. వివేక్కు మద్దతుగా ఉండాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఆసక్తికరంగా మారింది.
ఆఫ్రికా దేశం మాలీలో పనిచేస్తున్న ఐదుగురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న ఉగ్రమూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి.
డీఎన్ఏలో పరమాణువుల అమరికను వివరించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ తుది శ్వాస విడిచారు. డీఎన్ఏ అమరికను అనుగొన్నందుకు ఆయన 1963లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
అమెరికా వీసాల జారీలో ఇప్పటికే పలు కఠిన నిబందనలు తీసుకొచ్చిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. . ఇప్పుడు అధిగమించలేని మరో మెలిక పెట్టారు. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు ఉంటే..
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి, స్నేహితుడు. ఆయన నాయకత్వం బాగుంది. అని వ్యాఖ్యానించారు...