పిల్లల్లో చిప్స్, బర్గర్లు, ఇన్స్టంట్ నూడుల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. అయితే ఇవి కేవలం జీర్ణ సమస్యలకే కాదు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో అధిక వేడి, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి రక్షణ పొందేందుకు చాలామంది సహజ పానీయాలను తీసుకుంటారు. అలాంటి వాటిలో ఎండుద్రాక్ష, సోంపు కలిపి నానబెట్టిన నీరు కూడా ఒకటి. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలు, వేడి గాలులు, అధిక చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..
నోరు పూర్తిస్థాయిలో తెరువలేక, ఆహారం తినలేక, బిగ్గరగా నవ్వలేక ఇబ్బంది పడుతున్న ఐదేళ్ల బాలుడికి కిమ్స్ సన్షైన్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ చేసి ఆ పిల్లాడి ముఖంలో సంతోషం తెప్పించారు.
వేసవి వేడిలో శరీరానికి సహజ చల్లదనాన్ని అందించే పానీయాల్లో మందార టీ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎర్ర మందార పువ్వులతో తయారయ్యే ఈ హర్బల్ టీ రక్తపోటు నియంత్రణ, బరువు తగ్గింపు, గుండె ఆరోగ్యం మెరుగుదలతో పాటు శరీరానికి ఉల్లాసాన్ని అందించడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బీపీ, షుగర్ సమస్యలు నియంత్రణలో లేకపోతే అవి మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ రెండు సమస్యలు మూత్రపిండాలను ఎలా దెబ్బతీస్తాయో తెలుసా?
టూత్పేస్ట్లో ఉప్పు ఎందుకు కలుపుతారో చాలా మందికి తెలియదు. కొందరు ఇది పళ్లను బలపరుస్తుందని నమ్మితే, మరికొందరు కేవలం మార్కెటింగ్ ట్రిక్గా భావిస్తారు. అయితే, టూత్పేస్ట్లో ఉప్పు వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తెలుసుకుందాం..
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి ఆహారం తింటే.. ఆరోగ్యం బాగుంటుంది. అలా కాదని జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే.. తినే ఆహారం విషయంలో చాలా నియంత్రణగా ఉండాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయామంతో పాటు రోజువారీ అలవాట్లను కూడా సరిచేసుకోవాలి. లేదంటే మనం తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఈ రోజుల్లో ఫిట్నెస్ కోసం సప్లిమెంట్లు వాడే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే అవసరానికి మించి లేదా తప్పుగా వీటిని తీసుకోవడం వల్ల కాలేయంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.