శరీరంలోని ఈ భాగాలలో నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ భాగాల్లో నొప్పిని సీరియస్గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. దాన్ని వదిలించుకోవడానికి వివిధ మందులు తీసుకుంటారు. అయితే, బదులుగా ఈ పానీయం తాగితే చాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
వాతావరణ మార్పు కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దుర్బల జిల్లాల్లో పిల్లల్లో అండర్వెయిట్ రిస్క్ 25% పెరిగినట్లు ఓ రిపోర్ట్లో తేలింది.
సరైన ఆహారం లేకపోవడం, నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు ఊబకాయాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, రోజూ ఈ ఒక్క కూరగాయ తింటే బరువు తగ్గడం సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మహిళ కడుపులోంచి 8 కిలోల కణతిని వైద్యులు గుర్తించారు. నగరంలోని వాసవి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి ఈ కణతిని తొలగించారు. స్లీవ్ గ్యాస్ర్టెక్టమీ పద్ధ్దతిలో శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు.
పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ బాలుడి కిడ్నీ నిండా రాళ్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. అయితే.. ఆ బాలుడి వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడి కిడ్నీలోకి రాళ్లు చేరాయి.
క్యారెట్లలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే, కొంతమందికి క్యారెట్లు హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి రూ.50 వేలు ఖరీదు చేసే ఇంజెక్షన్ ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంజెక్షన్లు అన్ని హెల్త్ సెంటర్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
శీతాకాలంలో చాలా మంది గోరువెచ్చని నీరు తాగడం మంచిదని అంటారు. కానీ, అదే పనిగా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
'ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకం ప్రయోజనాన్ని కేంద్రం మరింత విస్తరించింది. దీని ద్వారా లభించే రూ.5లక్షల బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచారు. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం రూ.10లక్షల వరకూ ఉచితంగా లభిస్తుంది.