ఎండలు మండిపోతున్నాయి. జూన్ వచ్చినా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ ఆయాసం, దగ్గు వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. అయితే ఇవి ఎంఫిసెమా అనే తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన ఆహార సంస్కృతిలో ప్రతీ ఆకుకీ, ప్రతీ కాయకీ, ప్రతీ విత్తనానికీ ఒక ఆరోగ్య తత్వం దాగి ఉంది.
ఉదయాన్నే మనం తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాలు శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. రోజూ కేవలం 1 కిలోమీటరు నడకను అలవాటు చేసుకున్నా శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రెగ్నెన్సీలో కోపం, ఆందోళన, మానసిక ఒత్తిడి సాధారణమే. అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో స్ట్రెస్ పెరిగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో దాదాపు 70 శాతం మంది రోజువారీ అవసరమైన ఫైబర్ను తీసుకోవడం లేదని తాజా అధ్యయనం చెబుతోంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మందులు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి. అయితే వాటిని సరైన విధంగా తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిజ్జా, బర్గర్ టేస్టీగా ఉందని పిల్లలు ఎడాపెడా తింటున్నారా? వద్దన్నా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?.. అదేపనిగా ఫాస్ట్ ఫుడ్, అల్ట్రా ఫుడ్ తీసుకుంటే చిన్నారుల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది.