ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే దాహం తీరదు, శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా అందాలి. అవి ఏంటో తెలుసుకుందాం..
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే సరిపడా నిద్ర లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఇటీవల కాలంలో పేపర్ ప్లేట్ల వాడకం పెరిగింది. సౌకర్యం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, వేడి ఆహారం తినేటప్పుడు ఇవి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వాల్నట్లు, బాదంపప్పులు వంటి డ్రైఫ్రూట్స్ మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిలో మెదడుకు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సెగలు కక్కుతున్న గాలి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అధిక చెమట వల్ల నీరసం రావడం, చర్మం జీవం కోల్పోవడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండ తాపానికి చెక్ పేట్టే ఫుడ్ బీట్రూట్
నేటి బిజీ జీవితంలో శారీరక కదలికలు తగ్గిపోవడంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే, ప్రతిరోజూ కేవలం 10-15 నిమిషాలు కేటాయించి, సులభమైన యోగాసనాలు వేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మానసిక సమస్యలతో నరకం చూస్తున్న వారికి యోగా ఓ వరమని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా అర్హటిక్ యోగా టెక్నిక్ ద్వారా నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఎండలు పెరుగుతున్నాయి. రేకుల ఇళ్లలో ఉంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి నగరంలో వేడి వాతావరణంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భానుడి భగభగలు.. వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరం త్వరగా అలసిపోతుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం, నీరసం, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు వస్తుంటాయి.
కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ కాలేయ సమస్యలు ఉన్నవారు తినే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.