ఆన్లైన్ అమ్మకాలను నిరసిస్తూ మెడికల్ దుకాణాల బంద్ పాటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా పరిధిల్లో 25 వేల మెడికల్ దుకాణాలు మూతపడనున్నాయి.
పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికీ తెలిసిందే. అయితే వాటిని ఉదయం తాగాలా? రాత్రి తాగాలా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
వేసవిలో తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఇవి తినవచ్చా? తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
రాగి బాటిల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే, దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుంది. మనదేశంలో సుమారు 22 కోట్ల మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు.
పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా... ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) బారినపడుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది.
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే, శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో సోయాబీన్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
దోమలు పుట్టకుండా చూసుకుందాం...దోమలు కుట్టకుండా చూద్దాం... డెంగ్యూను తరిమికొడుదాం... ఇవీ డెంగ్యూ నివారణకు ప్రభుత్వ ప్రచార స్లోగన్స్... ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇటీవల ప్రభుత్వం వాల్పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్రాధాన్యం మరింత పెరిగింది. దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
టైప్-2 మధుమేహాన్ని నియంత్రించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.