శీతాకాలంలో ప్రజలు టీ ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. కానీ, టీ ఎక్కువ సార్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? శీతాకాలంలో టీ ఎక్కువగా తాగడం వల్ల వెచ్చగా ఉంటుందా లేదా డీహైడ్రేషన్ వస్తుందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వేరుశెనగ ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా, సరైన సమయంలో తినాలి. అయితే, వేరుశెనగ తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు వస్తుందని చాలా మంది అంటారు. ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
పందెం కోసం ఓ బాలుడు బాల్ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
శీతాకాలం, వర్షాకాలంలో రోగాలు ముసురుతాయి. ఈ సమయంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి. అలాంటి వేళ.. రాగి జావ తాగవచ్చా? తాగకూడదా? ఏం చేయాలి...
నేటి వేగవంతమైన జీవితంలో, పగటిపూట కొద్దిసేపు నిద్రపోవడం సర్వసాధారణం. అయితే, ఇటీవలి అధ్యయనం ప్రకారం, పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కొత్త సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేస్తుంటాం. అయితే.. ఈ కేకుల తయారీలో వాడే కలర్స్ వల్ల, తయారు చేసే ప్రదేశాల పట్ల తడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది.. దీంతో శరీరానికి కావాల్సిన డి విటమిన్ సరిగా అందదు. శరీరంలో కాల్షియం కొరతతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. మనం నిత్యం తినే కొన్ని పండ్లలో పుష్కలంగా విటమిన్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? రాత్రిపూట చేతులు, కాళ్ళలో మంట అనేది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల ప్రధాన లక్షణం కావచ్చు. కాబట్టి, జీవనశైలిలో మార్పులు అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
చాలా మంది వాల్నట్స్, బాదం తినడానికి ఇష్టపడతారు. కానీ వాటిని సరిగ్గా ఎలా తినాలో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం..
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లో లేక మరే ఇతర కారణాల వల్లనో కాని పెద్దసంఖ్యలో అనారోగ్యానిరి గురయ్యారు. కాగా.. చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో జలుబు, జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.