ఆరోగ్యంగా ఉండాలంటే గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. రోజూ కేవలం 1 కిలోమీటరు నడకను అలవాటు చేసుకున్నా శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రెగ్నెన్సీలో కోపం, ఆందోళన, మానసిక ఒత్తిడి సాధారణమే. అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో స్ట్రెస్ పెరిగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో దాదాపు 70 శాతం మంది రోజువారీ అవసరమైన ఫైబర్ను తీసుకోవడం లేదని తాజా అధ్యయనం చెబుతోంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మందులు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి. అయితే వాటిని సరైన విధంగా తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిజ్జా, బర్గర్ టేస్టీగా ఉందని పిల్లలు ఎడాపెడా తింటున్నారా? వద్దన్నా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?.. అదేపనిగా ఫాస్ట్ ఫుడ్, అల్ట్రా ఫుడ్ తీసుకుంటే చిన్నారుల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
40 ఏళ్ల తర్వాత బరువు తగ్గడం కష్టమవుతుందా? శరీరంలో జరిగే సహజ మార్పులు బరువు నియంత్రణను ఎందుకు కష్టతరం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...
వంట నూనె ఎంపికలో చేసే చిన్న పొరపాట్లు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకే నూనెను ఎక్కువకాలం వాడటం, వాడిన నూనెను మళ్లీ వేడి చేయడం వంటి అలవాట్లు కొలెస్ట్రాల్, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది ఉదయం నిద్రలేవగానే మడమ నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ సేపు నిలబడటం. సరైన పాదరక్షలు ధరించకపోవడంతోపాటు అధిక బరువు ఉండటం మరో కారణం.
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఎబోలా వైరస్పై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రారంభంలో సాధారణ జ్వరంలా కనిపించే ఈ వైరస్ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.