ఏపీ ఈసెట్-2026కు ఉన్నత విద్యాశాఖ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరచి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా కాతేరులోని తిరుమల విద్యాసంస్థ ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
జేఈఈ మెయిన్-2026 ఫలితాల్లో గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ గురుకులం నుంచి 314 మంది..
విద్యార్థులతో రాత్రింబవళ్లు బట్టీలు పట్టించి ర్యాంకులు సాధిస్తున్నారంటూ తమను కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాము బట్టీ చదువులకు...
ఐఐటీ-జేఈఈ మెయిన్-2026 పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్-2 పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించగా....
సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్-2026 ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు పి.మోహిత్, జి. చంద్రశేఖర్రెడ్డి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో...
దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఒకటి. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటైనదే ‘ఆంధ్ర విశ్వ కళాపరిషత్’.
ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.