• Home » Education

చదువు

‘టెన్‌’షన్‌ వద్దు..

‘టెన్‌’షన్‌ వద్దు..

పదవ తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.

విద్యార్థులూ బహుపరాక్‌..

విద్యార్థులూ బహుపరాక్‌..

ఒంగోలు జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. పరీక్షల్లో పొరపాటున చిన్న తప్పుచేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నపత్రం తీసుకొని జవాబు రాయాల్సిన బాధ్యత విద్యార్థిదే.

692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు 692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల....

బీఎడ్‌ అర్హతలుంటేనే డీఈవోలుగా నియమించాలి

బీఎడ్‌ అర్హతలుంటేనే డీఈవోలుగా నియమించాలి

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే బీఎడ్‌ అర్హత కలిగిన సీనియర్‌ ప్రధానోపాధ్యాయులను మాత్రమే పూర్తి అదనపు బాధ్యతలు కలిగిన జిల్లా....

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు.

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల

ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్‌ రీవాల్యుయేషన్‌ ఫలితాలను గురువారం విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లో ఇలా పొందండి..!

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లో ఇలా పొందండి..!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి14 నుంచి.. ఏపీలో16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయు. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలను నిర్వహించేందుకు ఎస్‌ఎస్‏సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి