ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు–2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాల్లోకి వెళితే..
జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ వన్-ఇయర్ కోర్సును పునఃప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ విద్యాశాఖ టెన్త్ సప్లిమెంటరీ 2026 ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు శుభవార్త. టీజీ లాసెట్, పీజీఎల్సెట్-2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు.
NCERT ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.. తొమ్మిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో మొదటిసారిగా ఎమర్జెన్సీకి సంబంధించిన విభాగాన్ని చేర్చింది అంటూ సర్కులేట్ అవుతున్న వెర్షన్స్ ఫేక్ అంటూ వివరణ ఇచ్చింది.
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ....
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) సంస్థలు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.