దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే కొంత చిక్కుల్లో ఉన్నదన్న విషయం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. మన ఆర్థిక వృద్ధిరేటు ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటితో పోల్చితే బలంగానే ఉన్నప్పటికీ దేశీయంగాను, అంతర్జాతీయంగాను పలు సవాళ్లు
ఎడ్లబండి మీద ఉపగ్రహాన్నీ, సైకిల్మీద రాకెట్ విడిభాగాలను తీసుకుపోయిన కాలంనుంచి అంతరిక్షకేంద్రం నిర్మాణానికి అరంగేట్రం చేయడం వరకూ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ‘ఇస్రో’...
కోట్లాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ఆధ్యాత్మిక వేడుకలో తొక్కిసలాట జరిగి, ముప్పైమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధకలిగిస్తున్నది. ఇటువంటి భారీఉత్సవాల నిర్వహణలో చిన్న తప్పిదం జరిగినా...
‘ఆష్విట్జ్ మారణ హోమం తరువాత కవిత్వం రాయడం అనాగరికం’ అన్నాడు జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో. ఆయన భావమేమిటి? ప్రసన్న చిత్తంతో మననశీలుడైన కవి ఆష్విట్జ్...
రైలు మండిపోతోందన్న వదంతి కారణంగా ఇటీవల పన్నెండు మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైనది. లఖ్నవూ–ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు రేగాయని,...
రాష్ట్రం అపారమైన అవకాశాలకు గని అని, సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, విమాన సదుపాయాలు, పోర్టులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని దావోస్ సదస్సులో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల తీసుకొచ్చిన పది పాలసీలను ఆయన తెలియజేసారు.
4 నవంబర్ 1948న రాజ్యాంగ సభలో ఈ నెల 26న మనం భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయవేత్తలకు, అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు అదొక సందర్భమవుతుంది. తమ పాలన గురించి ఘనంగా చెప్పుకునేందుకు వారు ఆ శుభ దినాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటారు. రాజ్యాంగాన్ని ఆమోదించే ముందు
రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, మధ్యలో రేడియల్ రోడ్లు, పారిశ్రామిక క్లస్టర్లు... ఇలా అనేక అంశాలకు సంబంధించి తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి దావోస్ వేదికగా ఆవిష్కరించారు.
గత 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మన దేశానికి సమర్థమైన, ప్రభావశీలమైన మార్గదర్శకత్వాన్ని అందించింది. యావద్భారతీయులూ ముఖ్యంగా మన సమాజంలోని సామాజిక దుర్బల వర్గాలు, మత మైనారిటీలు తమ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించే శక్తిగా రాజ్యాంగాన్ని
జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న కిషన్గంగ, రాట్లే జలవిద్యుత్ కేంద్రాలకు సంబంధించి భారత్ పాకిస్థాన్ మధ్య విభేదాలను పరిష్కరించే అధికారం తనకు ఉన్నదని ప్రపంచబ్యాంకు నియమించిన