నదుల అనుసంధానమనే ముసుగులో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు గోదావరి, కృష్ణా జలాలలో తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన వాటాను దెబ్బతీసే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి...
భారత ప్రభుత్వం టొబాకో బోర్డు ద్వారా 2025–26 సీజన్లో 120 మిలియన్ల కేజీల వరకు పొగాకు పండించవచ్చని రైతులకు అనుమతి ఇచ్చింది. అంతే మొత్తంలో పండించినా, మే నెలాఖరుకు కనీసం 15 మిలియన్లు...
ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గిపోతోందని, ఒక్కొక్క జంట కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని, మూడో, నాలుగో సంతానాన్ని కంటే నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై...
స్వతంత్ర డిజిటల్ వార్తాసంస్థ న్యూస్క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై ఢిల్లీ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీడియాకు...
యుద్ధ విధ్వంసాలూ దారుణాలూ లెక్కలేనన్ని బాధలనూ కలగచేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందులో ప్రత్యేకత ఏమీలేదు. ప్రతి యుద్ధంలోనూ అవే పునరావృతం అవుతాయి. వాటిల్లో సమిధలు అయ్యేదీ...
ఇరాన్–అమెరికా యుద్ధానంతర పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరిగి, విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రజలను బంగారం కొనుగోలు తగ్గించాలని కోరుతోంది. అయితే మరోవైపు...
ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను హేతుబద్ధీకరించి, తక్కువ విద్యార్థులున్న వేలాది పాఠశాలల స్థానంలో సమగ్ర ‘క్లస్టర్ పాఠశాలలు’ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన విద్యావేత్తలు, తల్లిదండ్రులు...
కరీంనగర్లో జాప లక్ష్మారెడ్డిని పౌర హక్కుల లక్ష్మారెడ్డి అంటేనే గుర్తుపట్టేవారు. వరంగల్కు చెందిన బుర్రా రాములుకు కూడా ‘పౌర హక్కుల’ ఇంటి పేరైంది. ఇలా ఊరికొక్కరు రాజ్యాంగ హక్కుల పరిరక్షకులుగా...
వస్తు ఉత్పత్తికి పెద్ద పరిశ్రమలు మాత్రమే అనుకూలమనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ కొన్ని దేశాలు పారిశ్రామిక వికేంద్రీకరణ అమలు జరిపి, విజయవంతంగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. వస్తు ఉత్పత్తిని...
ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం నవశకానికి నాంది పలికింది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కేవలం 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ‘మెగా డీఎస్సీ’ నియామకాలను పూర్తిచేసి...