• Home » Editorial » Kothapaluku

కొత్త పలుకు

Governance vs Grand Schemes: పీ 4 పిచ్చిలో చంద్రబాబు

Governance vs Grand Schemes: పీ 4 పిచ్చిలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడూ నేల విడిచి సాము చేయాలని ఉబలాటపడుతుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఆచరణ సాధ్యం కాని...

Judiciary Under Fire: మీ చేతుల్లోనే ఉంది మిలార్డ్స్‌

Judiciary Under Fire: మీ చేతుల్లోనే ఉంది మిలార్డ్స్‌

ఇంతకూ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆస్తికుడా? నాస్తికుడా? మాటకు ముందూ వెనుకా ఆ దేవుడు కరుణిస్తే అని ఆయన అంటూ ఉంటారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమై, తనకు 151 సీట్లు వచ్చినప్పుడు...

Vemuri Radhakrishna: ఆ ఇద్దరికీ నేనే టార్గెట్‌

Vemuri Radhakrishna: ఆ ఇద్దరికీ నేనే టార్గెట్‌

పరామర్శల పేరిట ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జరుపుతున్న పర్యటనలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి...

BRS Losing: తెలంగాణ బీఆర్‌ఎస్‌ జాగీరా

BRS Losing: తెలంగాణ బీఆర్‌ఎస్‌ జాగీరా

ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే కృష్ణశాస్ర్తి బాధ ప్రపంచానికి బాధ అని ‘మహా ప్రస్థానం’ పుస్తకానికి రాసిన యోగ్యతాపత్రంలో చలం వ్యాఖ్యానించారు. తమ సొంత బాధల్ని ప్రజలు తమ బాధలుగా భావించాలని కోరుకొనేవాళ్లు రాజకీయాల్లోనూ....

 Telangana Politics: మార్చే యత్నం.. మారిన సీఎం

Telangana Politics: మార్చే యత్నం.. మారిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంత కాలంగా అనేక సందర్భాలలో టేకిట్‌ ఈజీ ధోరణి ప్రదర్శించారు. సహచర మంత్రులతో స్నేహపూర్వకంగా వ్యవహరించారు.

ఫోన్‌ ట్రాప్‌‌లో పడేదెవరో..?

ఫోన్‌ ట్రాప్‌‌లో పడేదెవరో..?

తెలంగాణలో చోటుచేసుకున్న టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కాక రేపుతోంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది. దీనిపై దర్యాప్తు చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌ దర్యాప్తులో...

అన్నాచెల్లెళ్ల వార్‌

అన్నాచెల్లెళ్ల వార్‌

అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు.. వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. షరా మామూలే.. తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకు పుట్టిన వాళ్లు బద్ధశత్రువులయ్యారు...

ఉగ్రభూత పీచమణచగా

ఉగ్రభూత పీచమణచగా

‘‘పొరుగుదేశం నుంచి వచ్చి మన ఇంట్లో మనల్ని కొట్టి వెళితే చర్చలు అంటూ ప్రేమలేఖలు రాయడమేమిటి? మన మంత్రి అమెరికా వెళ్లి మా మీద దాడి జరిగిందని అక్కడ ఏడవడమేమిటి? ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి!’’... గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

జగన్‌ పాల్పడిన మద్య పాతకం!

జగన్‌ పాల్పడిన మద్య పాతకం!

ఇంటి గుట్టు లంకకు చేటుగా మారనుందా? ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న లిక్కర్‌ కుంభకోణంలో ‘సిట్‌’ అధికారులు తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న విషయాలను...

పొంగిపోకుండా, కుంగిపోకుండా...

పొంగిపోకుండా, కుంగిపోకుండా...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. 1978లో తొలిసారిగా ఆయన ఇందిరా కాంగ్రెస్‌ (ప్రస్తుత కాంగ్రెస్‌) తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు...



తాజా వార్తలు

మరిన్ని చదవండి