• Home » Devotional

ఆధ్యాత్మికం

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు

నేడు రాశిఫలాలు 17-2-2026 - మంగళవారం, ఆర్థిక విషయాలకు సంబంధించిన సమావేశాలు ఫలించకపోవచ్చు.

సర్వం..శివోహం!

సర్వం..శివోహం!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శంకరుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమఃశివాయ..’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో మార్మోగాయి.

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కుటుంబంలో ఆనందకర పరిణామాలు

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కుటుంబంలో ఆనందకర పరిణామాలు

నేడు రాశిఫలాలు 16-2-2026 - సోమవారం, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి....

శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారని అధికారుల అంచనా.

శ్రీశైల మల్లన్నకు పాగాలంకరణ

శ్రీశైల మల్లన్నకు పాగాలంకరణ

ఏపీలోని శ్రీశైల క్షేత్రంలో ఆదివారం రాత్రి పరమేశ్వరుడికి పాగాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుండగా...

ఆధ్యాత్మిక మజిలీ...శ్రీశైల పాదయాత్ర!

ఆధ్యాత్మిక మజిలీ...శ్రీశైల పాదయాత్ర!

దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని కొండలు, కోనల నడుమ వెలసిన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలున్నాయి కానీ... అప్పట్లో అటవీ మార్గాలను అనుసరించి శ్రీశైలానికి కాలినడకన మాత్రమే చేరుకునేవారు.

ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా ఆశాజనకం

ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా ఆశాజనకం

ఈ వారం రాశిఫలాలు. 15-2-2026 - ఆదివారం, ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా ఆశాజనకంగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతనమైన, మహిమాన్వితమైన శైవ‌క్షేత్రాలు ఉన్నాయి. మహా శివరాత్రి రోజున ఈ క్షేత్రాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివెళ్తారు. ఏపీ, తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం..

శివరాత్రి వేళ.. ఇలా చేయండి..

శివరాత్రి వేళ.. ఇలా చేయండి..

మాఘమానం చివరి ఆదివారం.. ఈ రోజు మహా శివరాత్రి కూడా రావడం మహా విశేషం. నేడు శివనామస్మరణ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు అందుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి