శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో సోమవారం.. కుమారుడు సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత సమస్యలతో తమకు బతకాలని లేదంటూ మరణ వాంగ్మూలం....
కూతురి ప్రేమ వివాహాన్ని అంగీకరించని ఓ తండ్రి మరీ కర్కశంగా ప్రవర్తించాడు. పోలీసుల ఎదుటే ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే...
అంతరాష్ట్ర గంజాయి ముఠా నెట్వర్క్ గుట్టును ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ.కోటి విలువైన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమె నగ్న వీడియోలు తీసి వేధింపులుకు గురిచేసిన...
అనుకోకుండా జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన యువకుడిపై వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
పెళ్లికి ముందు యువకుడితో ఉన్న పరిచయాన్ని పెళ్లయ్యాక కూడా ఆ యువతి కొనసాగించడం.. ఇది ఇంట్లో తెలిసి గొడవలు జరగడంతో ఏడాదిన్న బిడ్డను వదిలేసి...
ఓ ఫుట్బాల్ కోచ్ కెరీర్ ఆశ చూపి మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్బాల్ కోచ్ను అరెస్టు చేశారు.
అసలును పోలి ఉన్న ఫేక్ ఈ-మెయిల్ను పంపి సైబర్ నేరగాళ్లు రూ.10.11 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తన అక్కను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ బామ్మర్ది... తన బావను దారుణంగా హత్య చేశాడు.
హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది.