ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఏరియాలో ఉన్న గ్రీన్ పార్క్ ఏరియాలో నివసించే యువ జడ్జి అమన్శర్మ (30) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు.
తన మేనల్లుడితో భార్య వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి తన ఇద్దరు బిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు, ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనానికి నకిలీ నెంబర్ ప్లేట్ వినియోగిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ ట్రాఫిక్, ఎస్ఆర్నగర్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు.
నకిలీ ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.3 కోట్ల రుణం పొందిన దంపతులపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారామ్ కేసు కొలిక్కి వచ్చింది. భార్య వివాహేతర సంబంధాలతో విసిగి, వేసారి సీతారామ్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో ...
సైబర్ నేరగాళ్ల మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో చేపట్టిన ఆపరేషన్ ఆక్టోప్సకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.
అనుమానం పెనుభూతమైంది. భార్యతో తరచూ గొడవలు పడేవాడు. చివరికి బుధవారం తెల్లవారుజామున మరోసారి గొడవపడి ఆమెను గొడ్డలితో నరికి హతమార్చాడు.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి.. ఆ విషయం తెలియకుండానే, కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆ సంతోషం పంచుకోకుండానే మృత్యు ఒడికి చేరాడు.
పదో తరగతి తప్పుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఫస్ట్క్లాస్లో పాసయింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి పొడిచన్పల్లి తండాకు...
సొంత అన్న సాగించిన ప్రేమాయణం.. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు బలిగొంది. అన్న ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవలు, ఆపై ఎదుర్కొన్న పరిణామాలతో...