• Home » Crime

క్రైమ్

ప్రియుడి కోసమే జంట హత్యలు

ప్రియుడి కోసమే జంట హత్యలు

తల్లీ కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి భార్యను చంపేస్తేనే అతడు తనకు దగ్గరవుతాడని నిందితురాలు ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు...

సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు

సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు

సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా కన్నకూతురినే చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండో‌గా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష

మయన్మార్‌ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్‌ నేరాలు, బెట్టింగ్‌లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది.

మహిళా పోలీస్ కమాండోను కొట్టి చంపిన భర్త! గర్భవతి అని తెలిసీ..

మహిళా పోలీస్ కమాండోను కొట్టి చంపిన భర్త! గర్భవతి అని తెలిసీ..

ఢిల్లీతో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త దాడిలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళా పోలీసు కమాండో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ప్రేమ విఫలమై.. ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమై.. ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని అత్తాపూర్‌ సాయినగర్‌లో చోటుచేసుకుంది. ఆదిత్యరెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి పనిచేస్తున్నాడు. అయితే.. అతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తండ్రి దెబ్బలకు 4 ఏళ్ల బాలిక మృతి.. అంకెలు రాయలేదని కొట్టడంతో..

తండ్రి దెబ్బలకు 4 ఏళ్ల బాలిక మృతి.. అంకెలు రాయలేదని కొట్టడంతో..

హర్యానాలోని ఫరీదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అంకెలు సరిగా రాయలేకపోయిన తన కూతురిని ఓ వ్యక్తి ఇష్టారీతిన కొట్టడంతో చిన్నారి మృతి చెందింది.

గుమస్తా నుంచి రూ.19.92 లక్షల దోపిడీ

గుమస్తా నుంచి రూ.19.92 లక్షల దోపిడీ

పోలీస్‌ అని రాసి ఉన్న వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఓ బంగారం దుకాణంలో పనిచేసే గుమస్తాను కిడ్నాప్‌ చేసి అతడి నుంచి రూ.19.92 లక్షలు దోపిడీ చేశారు.

సంక్రాంతికి వచ్చారు.. దోచుకెళ్లారు!

సంక్రాంతికి వచ్చారు.. దోచుకెళ్లారు!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం దాదాపు సగం ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో.. వేరే ప్రాంతాలకు చెందిన దొంగలు నగరానికి చేరుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే.. ఈ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రేమించి.. పెళ్లాడి.. ముఖం చాటేశాడు..

ప్రేమించి.. పెళ్లాడి.. ముఖం చాటేశాడు..

ప్రేమించి పెళ్లిచేసుకొని ఇప్పుడు వద్దనడంతో.. ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి