వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది ఓ మహిళ. మృతదేహాన్ని తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టింది.
వ్యాపారంలో భారీ లాభాలు, వడ్డీ ఆశచూపి ఏకంగా రూ.5.70 కోట్లు కాజేసిన ఘటనపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్స్ ) పోలీసులు కేసు నమోదు చేశారు.
మ్యూల్ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు జరిపిన ముఠాలోని నలుగురు సభ్యులను నగర సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు.
నమ్మిన బంధమే యమపాశమై ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఏడేళ్ల చిన్నారి చిరునవ్వును శాశ్వతంగా చిదిమేసింది. తన జల్సాలకు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఇంటి అల్లుడే ...
మాతృత్వానికే మచ్చతెచ్చేలా కన్నబిడ్డ ను ఊపిరాడ కుండా చేసి చంపిందో మహిళ. ఈ అమానుష ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో ...
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ప్రియుడి సహకారంతో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. ఆపై ఇద్దరూ కలిసి శవాన్ని చాపచుట్టి...
సయిదా బేగం! పాతబస్తీకి చెందిన ఈమె, ఇన్స్టా రీల్స్ ఇమేజ్తోనే తెలిసి తెలిసే ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కుకుందా? లేదంటే వలపు వలకు బలైందా....
అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
దర్జాగా ఖరీదైన బైక్ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్ఫోన్ సిగ్నల్స్కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు.
శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.