నిర్మల్కు చెందిన ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దారుణానికి తెగబడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు అనాథ బాలికలను అపహరించుకొని తీసుకెళ్లి వారిపై అత్యాచారయత్నం చేశారు...
పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని జీవితంతో ఆడుకున్నారు.
వరకట్న వేధింపులు తాళలేక ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకొడుకుల మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి.
జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారిణితో కొందరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. కుక్క విషయంలో మొదలైన గోడవ చివరకు క్రీడాకారిణి కుటుంబానికి ప్రాణభయంగా మారింది. కొందరు మందుబాబులతో క్రీడాకారిణికి కుక్క విషయంలో గొడవ జరిగింది.
అన్నా విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం చేసిన ఫిర్యాదులో వివరాలిలా ఉన్నాయి.
ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మృతులంతా దాయాదులే చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ పేరుతో వచ్చిన నకిలీ (ఏపీకే) ఫైల్ను డౌన్లోడ్ చేయడంతో ఓ విద్యార్థిని రూ.2,75 లక్షలు కోల్పోయిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.
టప్పాచబుత్ర పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులపై సైతం దాడులకు దిగుతూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే విధంగా కుళ్లిన చికెన్ను నిల్వ ఉంచి భరత్నగర్ పరిధిలోని హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఏ కష్టం వచ్చిందో ఏమోకానీ..ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.