• Home » Crime

క్రైమ్

రూ.1.7కోట్లు హాంఫట్‌

రూ.1.7కోట్లు హాంఫట్‌

ఓ ఘరానా సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వృద్ధుడిని భయపెట్టి రూ.1.7కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ తరహ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఎవరె ఒకరు బలవుతూనే ఉన్నారు.

భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి

భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి

సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న, తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్యచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

3వేలు పంపు.. లేదంటే నెట్‌లో న్యూడ్‌ ఫొటోలు పెడతాం!

3వేలు పంపు.. లేదంటే నెట్‌లో న్యూడ్‌ ఫొటోలు పెడతాం!

మూడువేల రూపాయలు పంపకపోయావో నీ న్యూడ్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించడంతో...

ఒకరిని కాపాడబోయి మరొకరు...

ఒకరిని కాపాడబోయి మరొకరు...

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కెనాల్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతయిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముఖుల్‌ అలియాస్‌ సోను, మస్తాన్‌ అనే యువకులు ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అక్క పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక..

అక్క పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక..

అక్క పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!?

ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!?

ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ముగ్గురు బాలికలపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మనిషి చావుబతుకుల్లో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా.. వైరల్ వీడియో

మనిషి చావుబతుకుల్లో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా.. వైరల్ వీడియో

రోడ్డుపై కుప్పకూలిపోయి చావుబతుకుల మధ్య పోరాడుతున్న వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చోరీ చేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది..?

ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది..?

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నా.. ఇంకా పూర్తి విషయాలు వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. తల్లీ, పిల్లల ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.

అది యూపీ ముఠా పనే!

అది యూపీ ముఠా పనే!

నగరంలోని కోఠిలో కాల్పులు, దోపిడీ ఘటనలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఈ దోపిడీకి పాల్పడింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానాకి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.

ప్రియుడి కోసమే జంట హత్యలు

ప్రియుడి కోసమే జంట హత్యలు

తల్లీ కుమారుడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి భార్యను చంపేస్తేనే అతడు తనకు దగ్గరవుతాడని నిందితురాలు ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు...



తాజా వార్తలు

మరిన్ని చదవండి