ఛత్తీస్గఢ్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను తమ పిల్లల ముందే దారుణంగా హింసించాడు.
రూ.80లక్షలకుపైగా విలువజేసే కారును పదకొండేళ్ల బాలుడు రయ్మంటూ డ్రైవింగ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పిండి పదార్థాలు, వెజిటెబుల్ ఫ్యాట్స్ (వనస్పతి కొవ్వులు), ఇతర కొవ్వు ఉత్పత్తులతో కల్తీ పనీర్ను తయారు చేస్తున్న కేంద్రాలు, విక్రయ దుకాణాలపై హెచ్ఫాస్టు పోలీసులు దాడులు చేశారు.
మూడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ యువకుడికి రాజేంద్రనగర్ పోక్సో కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధించింది.
కుటుంబ, ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళను మోసగించి, 15 ఏళ్లకుపైగా లైంగిక వేధింపులకు గురిచేసిన దొంగ బాబాను, అతని ఏడుగురు అనుచరులను పుణె పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలో ఉన్నత చదువులు చదివాడు.. అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు.. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు.. కానీ.. ఆ తెలుగు టెకీ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి.
ఓ వైపు ఆశావర్కర్ నిర్లక్ష్యం.. మరోవైపు ప్రభుత్వ వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా బాలింత, నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయారు.
భర్తతో కలిసి ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా మరణించారు. అక్కడ ఓ హోటల్ రూమ్లో శరీరంపై బట్టలు లేకుండా, నేలపై మూత్రం మడుగులో..
మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలో దారుణం జరిగింది. వైమానిక దళ అధికారి భార్యకు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న 27 ఏళ్ల రాధా గాయత్రి ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె ముస్సోరీలోని హోమ్స్టే గదిలో విగతజీవిగా మారింది.