• Home » Crime

క్రైమ్

Hyderabad: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ

Hyderabad: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ

ఓ మహిళ.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ 10 తులాల బంగారం బ్యాగును మరచిపోయిన విషయం నగరంలో చోటుచేసుకుంది. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి ఆ బ్యాగును పట్టకోగలిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Bengaluru Woman Arrested: ఈ లేడీ లెక్చరర్‌.. వీకెండ్‌ దొంగ!

Bengaluru Woman Arrested: ఈ లేడీ లెక్చరర్‌.. వీకెండ్‌ దొంగ!

వారమంతా కాలేజీలో పాఠా లు చెప్పడం ఆమె వృత్తి. వారంతం లో చోరీలు చేయడం ఆమె ప్రవృత్తి. పెళ్లివేడుకలే టార్గెట్‌.

Ananthapur News: కత్తి పట్టాడు.. బుల్లెట్‏కు దొరికాడు..

Ananthapur News: కత్తి పట్టాడు.. బుల్లెట్‏కు దొరికాడు..

ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...

Hyderabad: సారీ.. మై బాయ్‌.. ఇదే నా చివరి మెసేజ్‌!

Hyderabad: సారీ.. మై బాయ్‌.. ఇదే నా చివరి మెసేజ్‌!

ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నగరంలోని అల్మాస్‏గూడ రాజీవ్‌ గృహకల్పలో చోటు చేసుకుంది. ‘సారీ మై బాయ్‌.. నేను నీకు నచ్చినట్టుగా ప్రేమగా ఉండలేక పోతున్నాను. నీకు సంతోషం ఇవ్వలేక పోతున్నాను. ఇదే నా చివరి మెసేజ్‌’.. అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

Hyderabad: నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బెదింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువకుడు ఈ తరహ మోసానికి బలైపోయి రూ.3.41 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

ఓ వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ సభ్యులకు అందులోని ఓ ఫ్లాట్‌లో నివసించే మహిళకు మధ్య నెలకొన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. కుటుంబసభ్యులు ఖననం చేయగా పోలీసులు సమాధిని తవ్వించగా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Secunderabad: విశాఖపట్నం టు ఢిల్లీ.. వయా సికింద్రాబాద్..

Secunderabad: విశాఖపట్నం టు ఢిల్లీ.. వయా సికింద్రాబాద్..

ఆంధ్రప్రదేశ్‏లోని విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి 44.854 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..

Ananthapuram News: బంగారు ఆభరణాల్లో లక్క.. తూకం ఎక్కువగా చూపించి..

బంగారు ఆభరణాల్లో లక్క పెట్టి.. తూకం ఎక్కువగా చూపించి బ్యాంకుల నుంచి రుణం పొందిన విషయం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువులో వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ వ్యవహారం మొత్తం బట్టబయలు కావడంతో పోలీసులు కేసునమోదు చేశారు.

Bengaluru News: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న మాజీ మంత్రి కుమారుడి కారు..

Bengaluru News: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న మాజీ మంత్రి కుమారుడి కారు..

మాజీ మంత్రి కుమారుడి కారు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీల అమలు కమిటీ అధ్యక్షుడు హెచ్‌ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్‌ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో రాజేశ్‌ అనే మువకుడు దుర్మరణం పాలయ్యాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి