టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాలూకా పోలీసులు...
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యకర్త ఓ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచార యత్నం చేశాడు
గృహ హింస కేసు పెట్టి, విడాకులిచ్చి, వీసా రాకుండా చేయడమే కాక.. మరో పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తోందనే కక్షతో, విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను హతమార్చాడు.
నేను లేకుంటే నువ్వు ఒంటరి అవుతావు. అప్పుడు నిన్నెవరు చూసుకుంటారు..?’ అని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు ఇస్రో మాజీ ఉద్యోగి.
కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని పాల్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు మిరపకాయల చోరీకి పాల్పడ్డారు. రైతులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన వై. నాగరాజు రెండెకరాలు కౌలుకు తీసుకుని గుంటూరు కారం మిరపకాయలను సాగు చేశాడు.
ఓ జువెల్లరీ షోరూంలోని సేల్స్ విభాగంలో శిక్షణ కోసం వచ్చిన ఓ యువకుడు రూ. 1.65 కోట్ల విలువ గల బంగారు బిస్కెట్లు చోరీ చేసి పరారయ్యాడు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ల్యాప్టాప్ల చోరీ కేసులో విద్యార్థులే దొంగలుగా తేలింది. ఓ ఐటీ కంపెనీకి గంపగుత్తగా అమ్మాలని పథకం వేసి తాము చదువుతున్న ఇనిస్టిట్యూట్లోని కంప్యూటర్లను చోరీ చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఓ ట్రేడింగ్ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్సైట్ను హ్యాక్ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.
స్నానానికని వెళ్లి నీటి గుంతలో పడి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం శివారులోని పగిడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.