వేసవి తాపం తీర్చుకునేందుకు గోదావరిలో స్నానానికి దిగిన నలుగురిలో ప్రమాదవశాత్తు ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
వేరొకరి ఆటో సీటు కవర్ను కోసి చింపాడనే కోపంతో తండ్రి.. తన కొడుక్కి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కాకినాడ జిల్లా...
ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్ఫోన్లకు వస్తున్న లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంతోపాటు హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ నగరంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (ఈగల్) విభాగాన్ని ఏర్పాటు చేసింది.
భార్యాభర్తలు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ‘దాన్ని చంపేయ్ అంటూ..’ ఆమె భర్తను ప్రోత్సహించిందని పోలీసులు తెలిపారు.
తెల్లవారితే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఆ యువకుడు.
నిర్మల్ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామ సర్పంచ్ దుర్గం...
భార్యపై మనసుతో ఉన్న కోపాన్నంతా అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలపై చూపాడా భర్త. ఐదేళ్ల వయసున్న కవలలను బావిలోకి తోసి ప్రాణాలు తీశాడు...
వారి స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. సేహితులు ముగ్గురినీ రోడ్డు ప్రమాదం రూపం లో బలితీసుకుంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం...
వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.