• Home » Crime

క్రైమ్

బాలికపై చర్చి పాస్టర్‌ కుటుంబం దాష్టీకం

బాలికపై చర్చి పాస్టర్‌ కుటుంబం దాష్టీకం

ఇంట్లో పని చేసే బాలిక డబ్బులు తీసిందన్న అనుమానంతో చర్చి పాస్టర్‌ కుటుంబం అట్లకాడతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన..

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ రహదారి-48పై శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కారులో వెళుతూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాంబుతో ఆమెను బెదిరించాలనుకున్నాడు.

ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువనుకున్నా!

ఇంట్లో చెప్పడం కన్నా చంపడమే సులువనుకున్నా!

పుణె యువ వ్యాపారవేత్త కేతన్‌ హత్య కేసులో మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి వారిని బాధపెట్టి పెళ్లి ...

వ్యాపారం పేరుతో లక్షల్లో మోసాలు..ఎన్‌ఆర్‌ఐ పూజారి అరెస్టు

వ్యాపారం పేరుతో లక్షల్లో మోసాలు..ఎన్‌ఆర్‌ఐ పూజారి అరెస్టు

పూజలు, వ్యాపారం పేరుతో బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేసి విదేశాలకు పారిపోయిన ఓ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా నుంచి భారత్‌కు ..

ఇంటి నెంబరు ఇచ్చేందుకు లంచం

ఇంటి నెంబరు ఇచ్చేందుకు లంచం

ఇంటి నెంబరు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పంచాయతీ కార్యదర్శి. ఖమ్మం జిల్లా ముదిగొండ...

కారులో బాంబు పేలుడు.. వ్యక్తి సజీవ దహనం

కారులో బాంబు పేలుడు.. వ్యక్తి సజీవ దహనం

కారులో బాంబు పేలడంతో 30 ఏళ్ల యువకుడు సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది. పేలుడుకు మునుపు ఆ యువకుడు తనతోపాటు వచ్చిన యువతిపై కత్తితో దాడి చేశాడు.

ఆ నలుగురిని చంపింది ఒక్కడే

ఆ నలుగురిని చంపింది ఒక్కడే

నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైన కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్యల వెనుక సుపారీ గ్యాంగ్‌ హస్తముందని తొలుత భావించినప్పటికీ..

‘సంగం’లో మహిళగా నటించి..

‘సంగం’లో మహిళగా నటించి..

‘సంగం మ్యాట్రిమోనీ’లో మహిళ ఫొటోలతో నకిలీ ప్రొఫైల్‌ తయారుచేసి.. వధువును అన్వేషిస్తున్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

గర్భస్థ శిశువుకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలి

గర్భస్థ శిశువుకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలి

తన బిడ్డకు జన్మనివ్వనున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన భర్తే అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేశాడు.

అన్నమయ్య జిల్లాలో ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురి మృతి

అన్నమయ్య జిల్లాలో ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురి మృతి

కారు డ్రైవర్‌ నిద్రమత్తు ముగ్గురిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణా వడ్డిపల్లె వద్ద..



తాజా వార్తలు

మరిన్ని చదవండి