• Home » Crime

క్రైమ్

పంద్రాగస్టు ఆటల పోటీల్లో విషాదం

పంద్రాగస్టు ఆటల పోటీల్లో విషాదం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆటల పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్ల కొమ్మలు విరిగిపడిన ఘటనలో మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది.

స్నాప్‌చాట్‌ ద్వారా మాదకద్రవ్యాల అమ్మకాలు

స్నాప్‌చాట్‌ ద్వారా మాదకద్రవ్యాల అమ్మకాలు

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు హ్యాష్‌ ఆయిల్‌ తరలిస్తున్న డ్రగ్‌ పెడ్లర్‌ను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులతో కలిపి జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు.

అమ్మ దగ్గరకు పోతా..!

అమ్మ దగ్గరకు పోతా..!

ఓ దివ్యాంగుడు అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను హతమార్చి, తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది.

పేకాట స్థావరాలుగా ఫాంహౌస్‏లు

పేకాట స్థావరాలుగా ఫాంహౌస్‏లు

పల్లెల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించుకున్న కొన్ని ఫాంహౌస్‏లు అసాంఘిక కార్యకలాపాలకు అ డ్డాలుగా మారుతున్నాయి.

లాయర్ ఇంట్లో చోరీ.. భార్యను కట్టేసి.. 2 కేజీల బంగారం దోచుకుని..

లాయర్ ఇంట్లో చోరీ.. భార్యను కట్టేసి.. 2 కేజీల బంగారం దోచుకుని..

హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఒక లాయర్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగలు, డబ్బుతో ఉడాయించారు.

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్యపై కారు ఎక్కించి హతమార్చిన భర్త!

రూ.44 లక్షల కోసం కట్టుకున్న భార్యను నలుగురు స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. పోలీసులు మొదట నిజమని భావించినప్పటికీ చివరికి గుట్టు రట్దైంది.

గణేశ్‌ లడ్డూలు కొని, లాభాల ఆశ చూపి.. రూ.3.45 కోట్లు వసూళ్లు

గణేశ్‌ లడ్డూలు కొని, లాభాల ఆశ చూపి.. రూ.3.45 కోట్లు వసూళ్లు

వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట పలువురిని మోసగించాడు.

నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో వేధింపులు

నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో వేధింపులు

విడాకుల కేసు విచారణలో ఉండగా నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తన కుమార్తె, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌ వేధింపులు, పరువునష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని ఓ వృద్ధుడు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫోన్‌ హ్యాక్‌ చేసి.. తెలిసినవారికి వాట్సాప్‌ లింక్‌ పంపించి..

ఫోన్‌ హ్యాక్‌ చేసి.. తెలిసినవారికి వాట్సాప్‌ లింక్‌ పంపించి..

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్‌ను మారుస్తున్నారు. మొబైల్‌ నంబర్లను హ్యాక్‌ చేసి.. ఆ నంబర్‌ నుంచి తెలిసినవారికి, వాట్సాప్‌ గ్రూప్‌లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

వాట్సాప్‌ గ్రూపులో పెట్టుబడుల పేరుతో నిర్వహించిన సైబర్‌ మోసంలో ఓ రిటైర్ట్‌ ఉద్యోగి తన జీవితకాల పొదుపులతో పాటు రుణం కలిపి మొత్తం రూ.33 లక్షలు కోల్పోయాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి