Home » Crime
బిహార్లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ రాక్షసుడు అన్నెం పున్నెం ఎరుగని ఏడు నెలల చిన్నారని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇందుకు కారణం.. భార్య తన తమ్ముడిని పెళ్లి చేసుకోవడమే. తాను జైల్లో ఉన్నప్పుడు భార్య తమ్ముడ్ని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనివ్వడంతో..
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని దారుణంగా హతమార్చాడో కుమారుడు. బాధ్యత మరచి, అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుమారుడిని మందలించడంతో పాటు అతడు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో డెబ్భై యేళ్ల తండ్రిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ రాక్షసంగా వ్యవహరించాడా ప్రబుద్ధుడు.
ఉత్తర్ప్రదేశ్ చైల్డ్ కమిషన్(Uttar Pradesh Child Commission) శుక్రవారం ఏకంగా 95 మంది చిన్నారులను రక్షించింది. ఆ చిన్నారులను బీహార్(Bihar) నుంచి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు అక్రమంగా తీసుకెళ్తున్నట్లు క్రమంలో అధికారులు పట్టుకున్నారు. అయితే వారిని ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారని సమాచారం తెలియాల్సి ఉంది.
కట్టుకున్న భార్య కళ్ళెదుటే ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్(Bank Manager) ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సేలం జిల్లా తొలసంపట్టి సమీపంలో జరిగింది. ఓలైపట్టి గ్రామానికి చెందిన ఇళవరసన్ (38) ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కోహీర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్(Jagadgirigutta, Quthbullapur) ప్రాంతానికి చెందిన షేక్ అన్వర్అలీ(30) సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు.
స్నేహితులతో కలిసి కన్న తల్లిని కడతేర్చిన కొడుకు ఉదంతం దుండిగల్ పోలీస్స్టేషన్(Dundigal Police Station) పరిధిలోని సతీష్ సొసైటీలో జరిగింది. ఇటీవల లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
వావివరుసలు మరిచిన ఓ యువకుడు సొంత చెల్లిపైనే అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. నేరం రుజువవ్వడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఉల్లి లోడు కింద నిషేధిత బీటీ 3 హెచ్టీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎస్ఓటీ, షామీర్పేట పోలీసులు(Medchal SOT, Shamirpet Police) కలిసి పట్టుకున్నారు. రూ.19.20 లక్షల విలువైన నిషేధిత విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
రాత్రివేళ రోడ్డు పక్కన ఫుట్పాత్లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్గా చేసుకుని స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నల్లకుంట పోలీసులు(Nallakunta Police) అరెస్ట్ చేశారు.
ఉత్తర్ప్రదేశ్(uttar pradesh)లోని కన్నౌజ్(kannauj) లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న హైస్పీడ్ స్లీపర్ బస్సు(bus) డివైడర్ను ఢీకొట్టి అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, బస్సులో ఉన్న మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.